మెదక్ జిల్లా వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మెదక్ జిల్లా వ్యాప్తంగా నమోదైన పోలింగ్ 86.69 శాతం నమోదైందని అధికారులు వెల్లడించారు. గురువారం జిల్లా వ్యాప్తంగా పోలింగ్ సిబ్బంది ఉదయం 7 గంటలకు మొద�
మెదక్ జిల్లాలో ఓటర్లందరూ తమ ఓటు హక్కు వినియోగించుకుని మెతుకు సీమ సత్తా చాటాలని మెదక్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ రోహిణి ప్రియదర్శిని అన్నారు. ‘నేను కచ్చితంగా ఓటు వేస్తాను మీరు క�
వచ్చే సాధారణ ఎన్నికల్లో ప్రతీ ఒక్కరూ స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి రాజర్షిషా, ఎస్పీ రోహణి ప్రియదర్శిని అన్నారు. శుక్రవారం మండల కేంద్రమైన శివ్వంపేట జిల్లా పరిషత్ ఉన్న
ఎన్నికల సమయంలో పోటీ చేస్తున్న అభ్యర్థులు లేదా రాజకీయ నాయకులు ప్రలోభపెట్టినా, బయభ్రాంతులకు గురిచేసినా ఓటర్లు 1950 టోల్ఫ్రీ నెంబర్కు లేదా సీ-విజిల్ ఆప్లో ఫిర్యాదు చే యాలని మెదక్ జిల్లా ఎన్నికల అధికారి
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మెదక్ జిల్లాలో తనఖీలు కొనసాగుతు న్నాయి. గత ఎన్నికల్లో జిల్లాలో నగదు పంపిణీతో పాటు మద్యం ఏరులైపారింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం నిర్వహిస్తున్న అసెంబ్లీ ఎన్నికల్లో మద్యం, నగదు �
ప్రజల రక్షణ, దేశభద్రత పోలీసుల లక్ష్యమని, పోలీసులు ప్రాణాలకు తెగించి ఎన్నో త్యా గాలు చేస్తూ చేస్తున్న సేవలు ప్రశంసనీయమని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. శనివారం జిల్లా ప్రధాన పోలీసు కార్యాలయం లో ఎస్పీ ఆధ్వ�
ఎన్నికల నిర్వహణకు రాజకీయ పార్టీల ప్రతినిధులు పూర్తిగా సహకరించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజర్షిషా కోరారు. శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ హాల్లో రాజకీయ పార్టీల ప్రతినిధులు సయ్యద్ ఇష్ర�
పువ్వులను పూజించే గొప్ప సంసృతి తెలంగాణలో ఉందని మెదక్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజర్షి షా అన్నారు. గురువారం సమీకృత కలెక్టరేట్లో స్వీప్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబురాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్�
బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, తెలంగాణ తొలిదశ ఉద్యమకారుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని ఎస్పీ రోహిణిప్రియదర్శిని అన్నారు. లక్ష్మణ్ బాపూజీ జయంతి పురస్కరించుకొని బుధవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఎ
కేంద్ర ఎన్నికల సంఘం త్వరలోనే అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో రానున్న ఎన్నికల సంసిద్ధతపై సమీక్ష నిర్వహించనున్నదని, మెదక్ జిల్లాకు సంబంధించిన ఎన్నికల సన్నద్ధత వివరాలు సిద్ధం చేయాలని కలెక్టర్, జిల్ల
సంగారెడ్డి జిల్లాలో జూలై 1న జరగనున్న గ్రూప్-4 పరీక్ష ను పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను అదనపు కలెక్టర్ వీరారెడ్డి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని ఆడిటోరియంలో గ్రూప్-4 పరీక్ష నిర్వహణ ఏర్పాట్ల�
తెలంగాణలో పండుగలా దశాబ్ది ఉత్సవాలు జరుపుకొంటున్నామని ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. ఉత్సవాల్లో భాగంగా పదో రోజు సోమవారం యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ రన్ను ఎమ్మెల్యే, కలెక్టర్ రాజర్ష�
తెలంగాణ 2కే రన్ ఉత్సాహంగా సాగింది. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పోలీసు, యువజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో సోమవారం నియోజకవర్గ కేంద్రాల్లో నిర్వహించిన రన్ కార్యక్రమానికి ఉదయం 6 గంటల నుంచే ఎమ్మెల్యే