ఏడుపాయల జాతర మొత్తం సీసీటీవీ పరిధిలో ఉందని ఎలాంటి సంఘటనలు జరిగినా తెలిసిపోతుందని ఎస్పీ రోహిణీ ప్రియదర్శిని అన్నారు. శుక్రవారం రాత్రి పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు.
కొత్త బైక్ కొనాలనుకుని తల్లి కమ్మల మీద కన్నేసి, నిద్రిస్తున్న సమయంలో గొంతునులిమి చంపిన కుమారుడికి జీవిత ఖైదుతో పాటు రూ.15వేలు జరిమానాను మెదక్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.లక్ష్మీశారద విధించినట్లు ఎస్ప
నేరస్తులకు శిక్షలు పడేందుకు కోర్టు డ్యూటీ పోలీస్ అధికారులు కృషి చేయాలని ఎస్పీ రోహిణి ప్రియదర్శిని అన్నారు. శనివారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో అన్ని ఫంక్షనల్ వర్టికల్స్ సమావేశంలో పోలీస్ స్ట�
సమాజంలో ఆడపిల్లలకు ప్రతి ఒక్కరూ భరోసా, ధీమా కల్పించాలని మెదక్ ఎస్పీ రోహణి ప్రియదర్శిని అన్నారు. జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా మంబోజిపల్లిలోని గీతా ఉన్నత పాఠశాలలో మహిళాశిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏ�