వికారాబాద్ జిల్లా కొడంగల్లో చేపడుతున్న అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, ఇతర అధికారిక కార్యక్రమాల్లో ఎలాంటి హోదా లేకున్నా సీఎం సోదరుడు తిరుపతిరెడ్డి పాల్గొనడంపై స్థానికులు, విపక్షాల ను�
చైల్డ్ పోర్న్ వీడియోలను చూసి, సోషల్ మీడియా లో అప్లోడ్ చేసిన వ్యక్తులపై చన్గోముల్, పరిగి ఠాణాల్లో కేసులు నమో దు చేసినట్లు వికారాబాద్ ఎస్పీ నారాయణరెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
జిల్లాలో దొంగలు రెచ్చిపోతున్నారు. గత నాలుగైదు నెలలుగా జిల్లాలోని ఏదో ఒక ప్రాంతంలో దొంగతనాలు, చైన్స్నాచింగ్ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. పెరుగుతున్న చోరీలు పోలీసులకు సవాల్గా మారాయి.
సుమారు పది లక్షల విలువైన నకిలీ విత్తనాలను జిల్లా టాస్క్ఫోర్స్, పెద్దేముల్ పోలీసు లు పట్టుకున్నారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వికారాబాద్ ఎస్పీ నారా యణరెడ్డి వివరాలు వెల్లడిం
పేకాట స్థావరాలపై టాస్క్ఫోర్స్ జిల్లా అధికారులు దాడులు చేశారని ఎస్పీ నారాయణరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా టాస్క్ఫోర్స్ ఇన్చార్జి ఇన్స్పెక్టర్ ఆంజనేయులు ఆధ్వర్యంలో జిల్లాలోని నవాబుపేట, బషీ
గతేడాదితో పోలిస్తే నేరాలు పెరిగినట్లు జిల్లా పోలీసు అధికారి కె.నారాయణరెడ్డి తెలిపారు. మంగళవారం ఎస్పీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా వార్షిక క్రైమ్ నివేదికను విలేకరుల సమావేశంలో వివరించారు
గ్రామీణ ప్రాంతాల్లోనూ సైబర్ క్రైమ్ పెరుగుతున్నదని వికారాబాద్ ఎస్పీ నారాయణరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం ఆయన తాండూరు రూరల్ సర్కిల్ కార్యాలయాన్ని సందర్శించి పలు రికార్డులను పరిశీలించారు.
‘అద్దమ్మ రేత్రి యమునోళ్లొచ్చినట్టు వచ్చిర్రు.. మగపురుగు లేకుండ ఎత్తకపోయిర్రు.. ఆళ్ల జాడ ఎక్కడో తెల్వదు.. అసలు బతికే ఉన్నర? లేదా అని గుబులైతుంది.. అప్పటి నుంచి పిల్లాజెల్ల, ముసలి ముతక అందరికీ ఆకలి దప్పులు కర�
లగచర్ల సమీపంలో ఏర్పాటు చేస్తున్న కంపెనీలు ఏవో తెలియడం లే దు. ఎవరికోసం, ఎందుకోసం భూసేకరణ చేపడుతున్నారనేది గిరిజనుల అభిప్రాయాలను బట్టి అర్థమవుతుందని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జలోతు హుస్సేన్ అన్నారు.
Lagacharla | లగచర్ల ఘటనలో 52 మందిని అదుపులోకి తీసుకున్నామని జిల్లా ఏస్పీ నారాయణరెడ్డి తెలిపారు. అధికారులపై దాడి ఘటనలో కుట్ర కోణంపై విచారణ చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
మణప్పురంలో బంగారం ఎత్తికెళ్లిన మేనేజర్ను పట్టుకున్నట్టు వికారాబాద్ ఎస్పీ నారాయణరెడ్డి తెలిపారు. తన కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ వివరాలు వెల్లడించారు. వికారాబాద్ మణప్
జిల్లాలో అక్రమ రవాణా, అసాంఘిక కార్యకలాపాలపై జిల్లా టాస్క్ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారని వికారాబాద్ ఎస్పీ నారాయణరెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
భూములు కోల్పోవాల్సి వస్తుందేమోనన్న బాధ ఒకవైపు.. ఫార్మా విషం మధ్య బతుకు దుర్భరం అవుతుందన్న భయం మరో వైపు.. వెరసి కొడంగల్ నియోజకవర్గంలోని అనేక గ్రామాల ప్రజలు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు.