నేటి బాలలే రేపటి భారతదేశ నిర్మాణ శిల్పులని, భవిష్యత్ భారతదేశం బాలల చేతుల్లోనే ఉందని, వారి సమగ్ర అభివృద్ధి ద్వారానే దేశం పురోగతి సాధిస్తున్నదని ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. బాలల సమస్యలను తెల
హైవేలపై నిర్మానుష్య ప్రదేశాలలో పార్ చేసిన భారీ వాణిజ్య వాహనాలే లక్ష్యంగా చేసుకొని అంతర్రాష్ట్ర స్థాయిలో చోరీలకు పాల్పడుతున్న భారీ వాహన దొంగల ముఠాను మావల పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్ల�
రాబోయే బక్రీద్ పండుగను జిల్లాలో ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల సమన్వయంతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు.
విద్యార్ధి దశలోనే వ్యాయామం ప్రాధాన్యతను గుర్తెరిగి.. మొబైల్ ఫోన్ వంటి అలవాట్లకు దూరంగా ఉండాలని ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ సూచిం చారు. వేసవిలో విద్యార్థుల కోసం పొలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున�
అక్షర చిట్ఫండ్ నడుపుతూ వందల సంఖ్యలో బాధితులను మోసం చేసిన ఘరానా మోసగాడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్టు ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. మంగళవారం ఆదిలాబాద్లో మీడియాకు వెల్లడించిన వ�
యువత భవిష్యత్ను దృష్టిలో ఉంచుకొని ఎకడ ఉద్యోగం వచ్చిన యువత చేజార్చుకోవద్దని, వచ్చిన ఉద్యోగాన్ని చకగా నిర్వర్తించి ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు.
గుప్త నిధుల పేరిట మోసం చేసిన నకిలీ బాబా సహా ఏడుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. శుక్రవారం ఆదిలాబాద్ పోలీసు హెడ్ క్వార్టర్స్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్పీ అఖిల్ మహాజన్ వి�
ఉద్యోగాల పేరిట నకిలీ ఆర్డర్లు సృష్టించి నిరుద్యోగులను మోసం చేస్తున్న ఐదుగురు ముఠా సభ్యులను ఆదిలాబాద్ పోలీసులు గుట్టురట్టు చేశారు. శనివారం ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ విలేకరుల సమావేశంలో వివరాలు వ�
ఆదిలాబాద్ జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించేందుకు పోలీసు చర్యలు చేపడుతున్నట్లు, ఎన్నికల నియమావళిని కచ్చితంగా అమలు చేయాలని ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ అధికారులను ఆదేశించారు.