వరుసగా 30 రోజులపాటు జైలులో ఉన్న ముఖ్యమంత్రులు, మంత్రులు, ప్రధానమంత్రిని 31వ రోజున పదవి నుంచి తొలగించడానికి ఉద్దేశించిన 130వ రాజ్యాంగ సవరణ బిల్లుతోపాటు మరో రెండు బిల్లులపై నియమించిన సంయుక్త పార్లమెంటరీ కమిట�
‘అమాయకులపైన అణగారిన వర్గాలపై కులం పేరుతో దాడిచేస్తే చర్యలు తీసుకోరా?’ అని రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేశారు.
స్పెషల్ డ్రైవ్ ద్వారా పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ల రికవరీ చేసి బాధితులకు అప్పగిస్తున్నట్లు ఎస్పీ ఎం రాజేష్ చంద్ర తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన బాధితులకు అం
One Nation One Election bill: జమిలి ఎన్నికల బిల్లును తక్షణమే ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఒకేసారి లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించడం రాజ్యాంగ వ్యతిరేకమని ఎంపీ మనీశ్ తివారి ఆ
Kolkata Incident : కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ (SP) లక్ష్యంగా యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎస్పీ చీఫ్కు మన ఆడబిడ్డల భద్రత గురించి ప్రశ్నించే నైతిక హక్కు లేదని దుయ్యబట్టారు.
ఆంధ్రప్రదేశ్లో దాడులు, హింసాత్మక ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రపతి పాలన పెట్టాలని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం ఆయన పార్టీ ఎంపీలు, ఎమ్మెల
Loksabha Elections 2024 : లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి ఆశించిన ఫలితాలు రాకపోవడం, యూపీలో సీట్ల సంఖ్య తగ్గడంపై ఆ రాష్ట్ర మంత్రి దయాశంకర్ సింగ్ స్పందించారు.
Loksabha Polls 2024 | లోక్సభ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీకి (ఎస్పీ) ప్రజల నుంచి మెరుగైన ఆదరణ లభిస్తోందని ఆ పార్టీ ఎంపీ, మొయిన్పురి అభ్యర్ధి డింపుల్ యాదవ్ పేర్కొన్నారు.