యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో నిరుద్యోం, ధరల మంట, మహిళా సాధికారత, రైతులు, వ్యాపారుల కడగండ్ల వంటి అంశాల నుంచి బీజేపీ, ఎస్పీలు ప్రజల దృష్టి మళ్లిస్తూ ఉగ్రవాదంపై మాట్లాడుతున్నాయని కాంగ్రెస్ ప్రధ�
యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధిస్తే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 11 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ హామీ ఇచ్చారు.
యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఈనెల 23న జరగనున్న నాలుగో దశ పోలింగ్పై ప్రధాన రాజకీయ పార్టీలు దృష్టి సారించాయి. నాలుగో దశ పోలింగ్కు చివరిరోజైన సోమవారం ప్రచారం హోరెత్తించాయి.
యూపీలోని హర్దోయ్లో ఆదివారం ఎన్నికల సందర్భంగా ప్రధాని మోదీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాజాగా తీర్పు వచ్చిన అహ్మదాబాద్ బాంబు పేలుళ్ల ఘటన గురించి ఆయన మాట్లాడుతూ సమాజ్వాదీ పార్టీ ఎన్నికల గుర్తు ‘సైకి
హిజాబ్ వివాదంపై స్పందిస్తూ సమాజ్వాదీ (ఎస్పీ) పార్టీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కర్నాటకలోని కొన్ని విద్యాసంస్ధల్లో డ్రెస్ కోడ్ అమలు, హిజాబ్పై నిషేధం కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే.
యూపీలోని ఉన్నావ్లో దళిత మహిళ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి కుమారుడు రాజోల్ సింగ్తో తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ స్పష్టం చేశారు.
లక్నో : యూపీ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్కు సర్వం సిద్ధమవడంతో రాజకీయ పార్టీలు ప్రచార పర్వాన్ని హోరెత్తించాయి. సమాజ్వాదీ పార్టీకి మద్దతుగా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్ర
కరోనా | కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా ప్రభుత్వ కార్యాలయాలు, ఆర్టీసీ బస్టాండ్, దవాఖానలు, వ్యాపార సంస్థల వద్ద భౌతిక దూరం పాటించాలని జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ పాటిల్ అన్నారు.