లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు సీఎం యోగి టీమ్ నుంచి చాలా మంది ఎమ్మెల్యేలు, మంత్రులు జంప్ అయ్యారు. కొందరు బీజేపీ నేతలు సమాజ్వాదీలో చేరారు. బీజేపీని వీడిన మాజీ మంత్రి స్వామి ప్రస�
యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనానికి సమాజ్వాదీ పార్టీ బ్రేక్ వేస్తోంది. గంటగంటకూ ఆధిక్యాలు మారుతుండటంతో అంకెలు తారుమారవుతున్నాయి. ఓ దశలో 115 స్ధానాల్లో ఆధిక్యంలో ఉన్న ఎస్పీ తాజాగా 137 స
Uttar Pradesh | ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమయ్యాయి. ఉత్తరప్రదేశ్లో (Uttar Pradesh) మళ్లీ బీజేపీయే అధికారం చేపట్టనుంది. ఎన్నికలు ప్రారంభమైన నాటినుంచి అందరి దృష్టిని ఆకర్షించిన యూపీలో ప్రభుత్వ ఏర్పాటు దిశగా కమలం పార్టీ అ
యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో తుది విడత పోరు కీలక దశకు చేరింది. ప్రధాన పార్టీల అగ్రనేతలు మెగా రోడ్షోలు, భారీ ర్యాలీలతో ప్రచార పర్వాన్ని హోరెత్తిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ శనివారం తన ని�
యూపీలో నిరుద్యోగ సమస్య తీవ్రతను కేవలం సమాజ్వాదీ పార్టీయే లేవనెత్తుతోందని ఆ పార్టీ వ్యవస్ధాపకుడు, మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ అన్నారు. తమ పార్టీ నిరంతరం పేదలు, యువత, అణగారిన వర్గాల సంక్
యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో గోరఖ్పూర్ నుంచి బరిలో నిలిచిన సీఎం యోగి ఆదిత్యానాధ్ను ఓడిస్తానని ఆయనపై పోటీ చేసిన ఎస్పీ అభ్యర్ధి శుభావతి శుక్లా అన్నారు.
యూపీలో బీఎస్పీకి కొంత పట్టు ఉందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇటీవల చేసిన వ్యాఖ్యల నేపధ్యంలో ఎస్బీఎస్పీ చీఫ్ ఓం ప్రకాష్ రాజ్భర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమిత్ షా గదిలో బీఎస్పీ అభ్యర్ధు�
యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో నిరుద్యోం, ధరల మంట, మహిళా సాధికారత, రైతులు, వ్యాపారుల కడగండ్ల వంటి అంశాల నుంచి బీజేపీ, ఎస్పీలు ప్రజల దృష్టి మళ్లిస్తూ ఉగ్రవాదంపై మాట్లాడుతున్నాయని కాంగ్రెస్ ప్రధ�