Loksabha Polls 2024 | లోక్సభ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీకి (ఎస్పీ) ప్రజల నుంచి మెరుగైన ఆదరణ లభిస్తోందని ఆ పార్టీ ఎంపీ, మొయిన్పురి అభ్యర్ధి డింపుల్ యాదవ్ పేర్కొన్నారు.
Loksabha Polls 2024 : రాహుల్ గాంధీని అమేథి నుంచి కాకుండా రాయ్బరేలి నుంచి లోక్సభ ఎన్నికల బరిలో కాంగ్రెస్ దింపడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ విమర్శలపై ఎస్పీ ఎంపీ, ఆ పార్టీ మొయిన్పురి అభ్యర్ది డింపుల్ యాద�
Akhilesh Yadav : రానున్న లోక్సభ ఎన్నికలకు సమాజ్వాదీ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను ఆ పార్టీ చీఫ్, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ బుధవారం విడుదల చేశారు.
KC Venugopal : విపక్ష ఇండియా కూటమి భాగస్వామ్య పార్టీలు టీఎంసీ, ఆప్లతో కాంగ్రెస్ సీట్ల సర్దుబాటు చర్చల్లో ప్రతిష్టంభన నెలకొన్న నేపధ్యంలో ఈ అంశంపై కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ కీలక వ్యాఖ్యలు చేశా�
ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ), రాష్ట్రీయ లోక్దళ్ (ఆర్ఎల్డీ) మధ్య శుక్రవారం పొత్తు కుదిరింది. వచ్చే సార్వత్రిక ఎన్నికలలో రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాయని ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్
వచ్చే లోక్సభ ఎన్నికల్లో కేంద్రంలోని బీజేపీ సర్కార్ను ఓడించేందుకు ఏర్పడిన ఇండియా కూటమి అప్పుడే బీటలు వారుతున్నట్టు తెలుస్తున్నది. ఈ కూటమి ఐక్యతను కాంగ్రెస్ పార్టీ దెబ్బతీస్తున్నదన్న ఆరోపణలు వినిపి
విపక్ష ఇండియా కూటమిలో లుకలుకలు తీవ్రస్ధాయికి చేరాయి. కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీలను అపహాస్యం చేస్తోందని సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ (Akhilesh Yadav) అన్నారు.
Akhilesh Yadav | వచ్చే సాధారణ ఎన్నికల్లో బీజేపీ ఓటమి ఖాయమని సమాజ్వాదీ పార్టీ (SP) అధినేత, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ (Akhilesh Yadav) అన్నారు. 2024లో జరుగనున్న ఎన్నికల్లో బీజేపీ (BJP) నేతృత్వంలోని ఎన్డీఏను (NDA) పీ�
ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు రాకతో కందనూలు గులాబీమయమైంది. అధునాతన సౌకర్యా లు, సకల హంగులతో నిర్మించిన సమీకృత కలెక్టరేట్, ఎస్పీ, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలు, మెడికల్ కళాశాలను ప్రారంభించేందుకు సీఎం కే�
ఈ నెల 28న జరుగబోయే కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవాన్ని బహిష్కరిస్తున్నట్టు 19 విపక్ష పార్టీలు ప్రకటించాయి. రాజ్యాంగ అధినేతగా ఉన్న రాష్ట్రపతి కాకుండా ప్రధాని మోదీ పార్లమెంట్ను ప్రారంభించడం ప్రజాస్వామ్�