IND W Vs SA W | మహిళల వన్డే ప్రపంచ కప్ ఫైనల్కు రంగం సిద్ధమైంది. మరికొద్దిసేపట్లో భారత్-దక్షిణాఫ్రికా తొలిసారిగా తలపడబోతున్నాయి. తొలిసారి కొత్త జట్టు ప్రపంచ చాంపియన్గా నిలువబోతున్నది. భారత జట్టు సెమీఫైనల్లో
IND W Vs SA W | ఐసీసీ వుమెన్స్ వన్డే వరల్డ్ కప్లో భాగంగా ఆదివారం భారత్-దక్షిణాఫ్రికా మధ్య ఫైనల్ జరుగనున్నది. నవీ ముంబయిలోని డీవై పాటిల్ స్టేడియంలో మ్యాచ్ జరుగనున్నది. మ్యాచ్ మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కావ
భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్ తుది అంకానికి చేరుకుంది. నెలరోజులుగా క్రికెట్ అభిమానులను అలరిస్తున్న ఈ మెగా టోర్నీలో ఆదివారం టైటిల్ పోరు జరుగనుంది.
దక్షిణాఫ్రికా ‘ఏ’తో బెంగళూరులో జరుగుతున్న అనధికారిక టెస్టులో భారత ‘ఏ’ బ్యాటింగ్ తడబాటుకు గురై తక్కువ స్కోరుకే పరిమితమవడంతో పర్యాటక జట్టుకు కీలక ఆధిక్యం దక్కింది.
మరికొద్దిరోజుల్లో దక్షిణాఫ్రికాతో జరుగబోయే రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సరికొత్త సంప్రదాయానికి తెరలేపనుంది. టెస్టు మ్యాచ్ల్లో లంచ్ తర్వాత ఉండే టీ బ్రేక్
దక్షిణాఫ్రికా కొత్త చరిత్ర లిఖించింది. ఇన్నేండ్ల సుదీర్ఘ వ్యవధిలో తొలిసారి వన్డే ప్రపంచకప్లో ఫైనల్ పోరుకు అర్హత సాధించి ఔరా అనిపించింది. చోకర్స్ ముద్రను చెరిపేస్తూ నాలుగు సార్లు చాంపియన్ ఇంగ్లండ్�
నెలరోజులుగా క్రికెట్ అభిమానులను అలరిస్తున్న మహిళల వన్డే ప్రపంచకప్ చివరి దశకు చేరింది. గ్రూప్ దశ ముగియడంతో ఈ టోర్నీలో ఇక మిగిలినవి మూడు మ్యాచ్లే. నాకౌట్ దశలో భాగంగా నేడు నాలుగు సార్లు చాంపియన్ ఇంగ్
వచ్చేనెల 14 నుంచి భారత్తో రెండు టెస్టు మ్యాచ్లు ఆడనున్న దక్షిణాఫ్రికా 15 మందితో కూడిన తమ జట్టును ప్రకటించింది. డబ్ల్యూటీసీ టైటిల్ గెలిచాక ఎడమ కాలిగాయంతో పాకిస్థాన్తో జరిగిన టెస్టులకు దూరమైన కెప్టెన్�
PAK Vs SA | పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజం తిరిగి జాతీయ టీ20 జట్టులో చోటు సంపాదించాడు. గతేడాది డిసెంబర్లో దక్షిణాఫ్రికా పర్యటన తర్వాత బాబర్ను టీ20 జట్టులోకి తీసుకోలేదు. ఆసియా కప్లో పాక్ ఘోర వైఫల్యం తర్
దక్షిణాఫ్రికా, పాకిస్థాన్ మధ్య రావల్పిండిలో జరుగుతున్న రెండో టెస్టు రసవత్తరంగా సాగుతున్నది. మూడో రోజు దక్షిణాఫ్రికా 404 పరుగుల భారీ స్కోరు చేయడంతో తొలి ఇన్నింగ్స్లో ఆ జట్టు 71 పరుగుల కీలక ఆధిక్యాన్ని సా�
కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండల కేంద్రానికి చెందిన ఓ యువకుడు దక్షిణాఫ్రికాలో అనుమానాస్పదస్థితిలో మృతిచెందాడు. దీపావళి రోజున ఈ ఘటన చోటుచేసుకోగా మృతుడి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నా�
Kamareddy | దీపావళి రోజు దక్షిణాఫ్రికాలో తెలంగాణ వాసి మృతిచెందాడు. దక్షిణాఫ్రికాలో కామారెడ్డి జిల్లా భిక్కనూర్కు చెందిన బత్తుల శ్రీనివాస్ (32) అనుమానాస్పదస్థితిలో మరణించాడు.
మహిళల వన్డే ప్రపంచకప్లో మరో మ్యాచ్ ఫలితం తేలకుండానే ముగిసింది. కొలంబో వేదికగా న్యూజిలాండ్, పాకిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్కు వరుణుడు తీవ్ర అంతరాయం కల్గించడంతో 25 ఓవర్ల ఆట కూడా సాధ్యం కాలేదు.
మహిళల వన్డే ప్రపంచకప్ను ఓటమితో మొదలెట్టిన దక్షిణాఫ్రికా.. తర్వాత వరుస విజయాలతో సెమీస్కు మరింత చేరువవుతున్నది. శుక్రవారం కొలంబో వేదికగా జరిగిన మ్యాచ్లో ఆ జట్టు.. శ్రీలంకపై 10 వికెట్ల తేడాతో ఘనవిజయం (డక్�