లండన్: ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తికి కేంద్ర బిందువైన దక్షిణాఫ్రికాలో.. గడిచిన వారం రోజుల్లో కొత్త కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 40 శాతం తగ్గాయి. దీంతో డెల్టా వేరియంట్ కన్నా ఒమిక్రాన్ ప్రమాదకరం కాద�
సెంచూరియన్: వికెట్ కీపర్ రిషబ్ పంత్ కొత్త మైలురాయిని అందుకున్నాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టెస్టులో ఈ రికార్డును నమోదు చేశాడు. అతి తక్కువ టెస్టు మ్యాచుల్లో 100 క్యాచ్లు అందుకున్న ఇండియన్ కీ�
Shami on fire | సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ కొత్త బంతితో నిప్పులు చెరగడంతో ఆతిథ్య జట్టు తొలి ఇన్నింగ్స్లో స్వల్ప స్కోరుకే ఆలౌటైంది. రెండో ఇన్నింగ్స్లో బ్యాటింగ్కు దిగిన టీమ్ఇండియా ఓ వికెట్ కోల్పోయినా.. ఓవర
దక్షిణాఫ్రికాలో జాతివివక్షపై అవిశ్రాంత పోరు 1984లో నోబెల్ శాంతి పురస్కారం జోహెన్నస్బర్గ్, డిసెంబర్ 26: దక్షిణాఫ్రికాలో జాతివివక్షపై అవిశ్రాంత పోరాటం చేసిన ఎల్జీబీటీల హక్కుల కార్యకర్త, నోబెల్ శాంతి �
South Africa Vs India | సౌతాఫ్రికాతో టీమిండియా టెస్టు సిరీస్ డిసెంబర్ 26 నుంచి ప్రారంభం కానుంది. కానీ భారత్ టెస్టు జట్టులో చూస్తే ఏడుగురు యువఆటగాళ్లు మొదటిసారి దక్షిణాఫ్రికా గడ్డపై ఆడబోతున్నారు. వీరిలో అయిదు�
India Vs South Africa | దక్షిణాఫ్రికాతో సిరీస్కు బయలుదేరిన టీమిండియా త్వరలో టెస్టు, వన్డే సిరీస్లు ఆడబోతోంది. కానీ అక్కడ ఒమిక్రాన్ కేసులు తీవ్రంగా ఉండడంతో దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు ఒక కీలక నిర్ణయ�
Virat kohli | టెస్ట్, వన్డే సిరీస్ కోసం టీమిండియా సౌతాఫ్రికా చేరుకుంది. ఇందులో మూడు టెస్టు మ్యాచ్ల సిరీస్ డిసెంబర్ 26 నుంచి ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి టీమిండియా ప్రాక్టీస్ మొదలుపెట్టింది. ఆ ప్రాక్టీస్
సెంచూరియన్: దక్షిణాఫ్రికాలో పర్యటిస్తున్న టీమిండియా టెస్టు జట్టుకు కేఎల్ రాహుల్ వైస్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. డిసెంబర్ 26వ తేదీ నుంచి మూడు టెస్టుల సిరీస్ ప్రారంభం కానున్న విషయం తెలిసి
జొహన్నెస్బర్గ్: భారత క్రికెట్ జట్టు దక్షిణాఫ్రికాలో అడుగు పెట్టింది. మూడు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆడేందుకు విరాట్ కోహ్లీ సారథ్యంలోని టీమ్ఇండియా ముంబై నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరి గురువారం జొ�
బోర్డు లక్ష్యంగా విరాట్ ఎదురుదాడి పలు కీలక అంశాలపై స్పష్టత గంటన్నర ముందు వన్డే కెప్టెన్సీపై సమాచారం బోర్డు నుంచి అలాంటి ప్రతిపాదన రాలేదు దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్కు అందుబాటులోనే రోహిత్తో ఎలాంట�
kohli and Rohit | డిసెంబర్లో జరుగబోయే సౌతాఫ్రికా సిరీస్లో టీమిండియా కెప్టెన్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలు కలిసి ఆడడం లేదు. ఇది కెపెన్సీకి సంబంధించిన వివాదమో లేక యాదృచ్ఛికమో.. తెలియలేదు