సౌతాఫ్రికా చేతిలో 220 పరుగుల తేడాతో టెస్టు మ్యాచ్ ఓడిన బంగ్లాదేశ్ జట్టు.. షాకింగ్ వ్యాఖ్యలు చేసింది. మ్యాచ్లో సౌతాఫ్రికా ఆటగాళ్లు స్లెడ్జింగ్ మితిమీరిందని, అయినా సరే అంపైర్లు దీన్ని పట్టించుకోలేదని బంగ్�
బంగ్లాదేశ్పై దక్షిణాఫ్రికా జయభేరి డర్బన్: లెఫ్టార్మ్ స్పిన్నర్ కేశవ్ మహరాజ్ (7/32) విజృంభించడంతో బంగ్లాదేశ్తో జరిగిన తొలి టెస్టులో దక్షిణాఫ్రికా ఘన విజయం సాధించింది. ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్
ఓపెనర్లు స్మృతి మందన, షఫాలీ వర్మ దూకుడుకు.. మిడిలార్డర్లో మిథాలీరాజ్, హర్మన్ప్రీత్ మెరుపులు తోడవడంతో భారీ స్కోరు చేసిన భారత మహిళల జట్టు.. ఒకే ఒక్క నోబాల్తో మహిళల వన్డే ప్రపంచకప్లో నాకౌట్కు చేరకుండ�
శ్వేత జాతీయుడు గాంధీని మొదటితరగతి బోగి నుంచి బయటకు తోసేయడంతో వెయిటింగ్ రూమ్లో రాత్రంతా చలికి వణుకుతూ కూర్చున్న సంఘటనతోపాటు మొదటి తరగతి టిక్కెట్ కొనుక్కుని కూడా...
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మహిళల ప్రపంచకప్ మ్యాచ్లో భారత జట్టు మంచి స్కోరు సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న మిథాలీ సేనకు.. ఓపెనర్లు స్మృతి మంధాన (71), షెఫాలీ వర్మ (53) అదిరిపోయే ఆరంభం ఇచ్చారు. షెఫా�
మహిళల వన్డే ప్రపంచకప్ క్రైస్ట్చర్చ్: మహిళల వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్కు చేరాలంటే తప్పక నెగ్గాల్సిన స్థితిలో భారత జట్టు చివరి లీగ్ మ్యాచ్కు సిద్ధమైంది. ఆదివారం దక్షిణాఫ్రికాతో జరుగనున్న మ్యాచ్�
దక్షిణాఫ్రికా గడ్డపై బంగ్లాదేశ్ సరికొత్త చరిత్ర లిఖించింది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా బుధవారం జరిగిన ఆఖరి వన్డేలో బంగ్లాదేశ్ 9 వికెట్ల తేడాతో సఫారీలను చిత్తుచేసి 2-1 సిరీస్ చేజిక్కించుకుంది.
కొన్నిసార్లు మనం తెలియక చేసిన పనులు కూడా పెనుభూతాలై మన తలకు చుట్టుకుంటాయి. సౌతాఫ్రికాకు చెందిన క్రికెటర్ జుబేర్ హంజా విషయంలో అదే జరిగింది. ఈ నెల 17న చేసిన డోపింగ్ టెస్టులో హంజా.. నిషేధిత పదార్థాలు తీసుకున్�
వరుసగా నాలుగో విజయం మహిళల వన్డే ప్రపంచకప్ హామిల్టన్: మహిళల వన్డే ప్రపంచకప్లో దక్షిణాఫ్రికా జోరు కొనసాగుతున్నది. మెగాటోర్నీలో అజేయంగా సాగుతున్న సఫారీ జట్టు వరుసగా నాలుగో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. �
మహిళల వన్డే ప్రపంచకప్లో దక్షిణాఫ్రికా జట్టు హ్యాట్రిక్ కొట్టింది. సోమవారం జరిగిన ఉత్కంఠ భరిత పోరులో దక్షిణాఫ్రికా అమ్మాయిలు 3 వికెట్ల తేడాతో డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్పై విజయం
అద్వితీయ ప్రదర్శనతో చెలరేగిన దక్షిణాఫ్రికా లెక్కసరి చేసింది. తొలి టెస్టులో న్యూజిలాండ్ చేతిలో ఎదురైన పరాజయానికి బదులు తీర్చుకుంటూ సఫారీ జట్టు రెండో మ్యాచ్లో 198 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఫలితంగా
సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించిన న్యూజిలాండ్ జట్టు.. 18 ఏండ్ల సుదీర్ఘ విరామం అనంతరం దక్షిణాఫ్రికాపై టెస్టు మ్యాచ్ నెగ్గింది. మూడు రోజుల్లోనే ముగిసిన తొలి టెస్టులో న్యూజిలాండ్ ఇన్నింగ్స్ 276 పరుగుల తేడాతో
హైదరాబాద్ : సౌత్ ఆఫ్రికాలో సీఎం కేసీఆర్ బర్త్డే వేడుకలు ఘనంగా జరిగాయి. సౌత్ ఆఫ్రికా టీఆర్ఎస్ ఎన్నారై శాఖ ఆధ్వర్యంలో ఓ అనాథాశ్రమంలో అన్నదానం చేశారు. సౌత్ ఆఫ్రికా శాఖ అధ్యక్షుడు గుర్రాల నాగరాజు ఆదేశాల �
తొలి పోరులో అలవోకగా నెగ్గిన టీమ్ఇండియా.. రెండో మ్యాచ్లోనూ నెగ్గి సిరీస్ పట్టేయాలని తహతహలాడుతున్నది! బౌలింగ్, బ్యాటింగ్ ఇలా ఏ విభాగంలో చూసుకున్నా వెస్టిండీస్ కన్నా రోహిత్ సేన బలంగా కనిపిస్తుండగా..