భారత్ లో ఎండలు మండిపోతున్నాయి. నైరుతి రుతుపవనాలు అరేబియా తీరాన్ని తాకడానికి చేరువలో ఉండటంతో దక్షిణాదిలో ఉష్ణోగ్రతలు కాస్త చల్లబడినా.. ఉత్తర భారతంలో మాత్రం ఎండలకు తోడు వడగాలుల కారణంగా ప్రజలు బయటకు రావాల�
న్యూఢిల్లీ: ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడేందుకు భారత్కు విచ్చేసిన దక్షిణాఫ్రికా జట్టు.. కొవిడ్ పరీక్షలు పూర్తి చేసుకొని శుక్రవారం తొలి ప్రాక్టీస్ సెషన్లో పాల్గొంది. ఢిల్లీ వేదికగా ఈ నెల 9న మొదటి మ్యాచ్�
న్యూఢిల్లీ: టీ20 సిరీస్లో పాల్గొనే దక్షిణాఫ్రికా జట్టు ఇవాళ ఢిల్లీ చేరుకున్నది. దక్షిణాఫ్రికా, ఇండియా మధ్య మొత్తం 5 టీ20 మ్యాచ్లు జరగనున్నాయి. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో తొలి మ్యాచ్ జూన్ 9
ఐపీఎల్ విజయవంతంగా ముగియడంతో బీసీసీఐ తదుపరి సిరీస్లపై దృష్టి పెట్టింది. ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం భారత జట్టు ఈనెల 5వ తేదీన ఢిల్లీలో కలువనుండగా, గురువారం దక్షిణాఫ్రికా జట్టు ఇక్కడకు చేరుకోనుంది.
ముంబై : స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగే టీ20 సిరిస్కు భారత జట్టును ఆదివారం బీసీసీఐ ప్రకటించింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ సహా పలువురు సీనియర్లకు చేతన్ శర్మ నేతృత్వంలోని సెక్షన్ కమిటీ విశ్రాంతి ఇచ్�
వచ్చే నెలలో టీమ్ఇండియాతో జరుగనున్న ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం మంగళవారం దక్షిణాఫ్రికా16 మందితో కూడిన జట్టును ప్రకటించింది. గతేడాది యూఏఈ వేదికగా జరిగిన పొట్టి ప్రపంచకప్ అనంతరం.. సఫారీ జట్టు ఆడనున్న తొ�
హైదరాబాద్ : టీఆర్ఎస్ పార్టీ 21వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు టీఆర్ఎస్ ఎన్నారై సౌత్ ఆఫ్రికా శాఖ అధ్యక్షుడు గుర్రాల నాగరాజు ఆధ్వర్యంలో సౌత్ ఆఫ్రికాలో ఘనంగా నిర్వహించారు. ముందుగా టీఆర్ఎస్ పార్టీ జెండాన
స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరుగనున్న టీ20 సిరీస్కు బయోబబుల్ను ఎత్తివేశారు. క్రీడాకారుల మానసిక స్థితిపై తీవ్ర ప్రభావం చూపుతుండడంతో బయోబబుల్తోపాటు కఠిన క్వారంటైన్ను కూడా ఎత్తివేయాలని భారత క్రికెట్
ముంబై: మాజీ క్రికెటర్ సచిన్ పట్ల ఉన్న గౌరవాన్ని దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ జాంటీ రోడ్స్ చాటుకున్నారు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పాదాలకు జాంటీ రోడ్స్ వందనం చేశారు. ఈ ఘటన బుధవార�
దక్షిణాఫ్రికా : టీఆర్ఎస్ ఎన్నారై శాఖ ప్రతి సంవత్సరం చలికాలంలో సౌత్ ఆఫ్రికాలోని పలు ప్రదేశాలలో పేదలకు దుప్పట్లను పంపిణీ చేస్తున్నది. కాగా, ఈ సంవత్సరం కూడా గుడ్ ఫ్రైడే సందర్భంగా జోహాన్స్ బర్గ్లోని మిడ
రెండో టెస్టులో 332 పరుగులతో బంగ్లాదేశ్ చిత్తు న్యూఢిల్లీ: స్పిన్నర్ కేశవ్ మహరాజ్ విశ్వరూపం ప్రదర్శించడంతో బంగ్లాదేశ్తో జరిగిన రెండో టెస్టులో దక్షిణాఫ్రికా 322 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. తద్వార�
ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన దక్షిణాఫ్రికా.. బంగ్లాదేశ్తో జరుగుతున్న రెండో టెస్టులో విజయానికి చేరువైంది. తొలి ఇన్నింగ్స్లో దక్షిణాఫ్రికా 453 పరుగులు చేయగా.. బంగ్లాదేశ్ 217 పరుగులకే ఆలౌటైంది.