Rohit Sharma : దక్షిణాఫ్రికా పర్యటనలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) అరుదైన రికార్డు నెలకొల్పాడు. కేప్టౌన్లోని న్యూలాండ్స్(New Lands)లో ఆసియా జట్ల సారథులు భంగపడిన చోట హిట్మ్యాన్ విజయ ఢంకా...
Team India : కొత్త ఏడాది ఆరంభంలోనే భారత జట్టు(Team India) టెస్ట్ క్రికెట్ చరిత్రలో అద్భుతాన్ని ఆవిష్కరించింది. పేసర్లకు స్వర్గధామమైన కేప్టౌన్(Kape Town)లో సంచలన విజయంతో సిరీస్ కాపాడుకుంది. రెండు రోజుల్లోనే �
దక్షిణాఫ్రికా పర్యటన చివరి అంకానికి చేరుకుంది. టీ20 సిరీస్ను ‘డ్రా’ చేసుకొని.. వన్డే సిరీస్ చేజిక్కించుకున్న టీమ్ఇండియా.. ఇప్పుడు టెస్టు సిరీస్ను సమం చేసుకునేందుకు సమాయత్తమైంది.
తెలంగాణ యువ ఆటగాడు అరవెల్లి అవనీశ్ (60 నాటౌట్; 8 ఫోర్లు, ఒక సిక్సర్) రాణించడంతో.. దక్షిణాఫ్రికా అండర్-19 జట్టుతో జరిగిన మ్యాచ్లో యువ భారత జట్టు గెలిచింది.
South Afirca Cricketer : జాతీయ జట్టులో చోటు దక్కితే చాలు ప్రపంచాన్ని జయించినంతగా సంబురపడిపోతారు ఎవరైనా. అలాంటిది ఒక్క మ్యాచ్ ఆడకున్నా ఏకంగా కెప్టెన్గా ఎంపికైతే ఆ క్రికెటర్ సంతోషానికి హద్దులు ఉంటాయా. అదృష్ట�
దక్షిణాఫ్రికాతో తొలి టెస్టులో ఆకట్టుకోలేకపోయిన భారత జట్టుకు మరో దెబ్బ తగిలింది. సెంచూరియన్ పోరులో స్లో ఓవర్రేట్కు పాల్పడినందుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) టీమ్ సభ్యుల మ్యాచ్ ఫీజులో 10 శాతం �
Team India: సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో స్లోగా బౌలింగ్ చేసిన టీమిండియా జట్టుకు ఫైన్ వేశారు. ప్లేయర్ల మ్యాచ్ ఫీజులో 10 శాతం కట్ చేశారు. ఇక స్లో ఓవర్ రేట్ కారణంగా కీలకమైన పాయింట్లను కూడా ఇండియా కోల్�
ప్రత్యర్థి బ్యాటర్లు గంటల కొద్ది క్రీజులో పాతుకుపోయి.. మంచినీళ్ల ప్రాయంలా పరుగులు రాబట్టిన చోట మన స్టార్లు కనీస పోరాటం కనబర్చలేకపోయారు. తొలి ఇన్నింగ్స్లో పిచ్ బౌలర్లకు సహకరించింది అని సర్దిచెప్పుకున
Dean Elgar : దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ డీన్ ఎల్గర్(Dean Elgar) కెరీర్కు వీడ్కోలుకు ముందు గొప్ప ఇన్నింగ్స్తో అలరించాడు. సెంచూరియన్(Centurion)లో జరుగుతున్న తొలి టెస్టులో ఈ డాషింగ్ ఓపెనర్ రికార్డు సెంచరీ బాదాడు. డ�
IND v RSA : భారత్తో సొంతగడ్డపై జరుగుతున్న తొలి టెస్టులో దక్షిణాఫ్రికా(South Africa) ఆలౌట్ ప్రమాదంలో పడింది. లంచ్ సమయానికి సఫారీ జట్టు 7 వికెట్ల నష్టానికి 392 పరుగులు చేసింది. దాంతో తొలి ఇన్నింగ్స్లో బవ�
SA vs IND | ప్రతి ఒక్కరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. భారత్కు బ్యాటింగ్ అప్పజెప్పి�
ప్రపంచంలోని 40కి పైగా దేశాల్లో 2024లో ఎన్నికలు జరుగనున్నాయి. సుమారు 40 శాతానికిపైగా ప్రజలు ఈ క్రతువులో పాలుపంచుకోనున్నారు. ప్రపంచ జీడీపీలో అత్యధిక శాతాన్ని ఈ దేశాలు కలిగి ఉండటం గమనార్హం.