మండీ బీజేపీ ఎంపీ కంగన రనౌత్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కులు జిల్లాలోని షాలిన్ గ్రామంలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, “హిమాచల్లో అవినీతి తాండవిస్తున్నదని అందరికీ తెలుసు
యాచారం మండలంలోని మేడిపల్లి, నానక్నగర్, తాటిపర్తి, కుర్మిద్ద గ్రామాల్లో ఏర్పాటు చేయాలని ప్రతిపాదించిన ఫార్మాసిటీని వెంటనే రద్దు చేయాలని ఆయా గ్రామాల రైతులు కోరుతున్నారు. ఆ మేరకు కాంగ్రెస్ అధిష్ఠానాని
సోనియాగాంధీ తెలంగాణ తల్లి అయితే బలి దేవత ఎవరని బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేశ్రెడ్డి ప్రశ్నించారు. డిసెంబర్ 9 ప్రకటనను వెనక్కి తీసుకోవడంతోనే వందలాది మంది ఆత్మబలిదానాలు చేసుకున్నారని ఆయన ఆవేదన వ్యక్తంచే
మాజీ ప్రధాని రాజీవ్గాంధీ విగ్రహావిష్కరణ సందర్భంగా గాంధీల కుటుంబంపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఒలకబోసిన ప్రేమను చూసి కాంగ్రెస్వాదులు ముక్కున వేలేసుకుంటున్నారు.
‘రాజీవ్గాంధీ విగ్రహాన్ని సోనియాగాంధీ చేతుల మీదుగా ఆవిష్కరిస్తాం. లక్షల మంది రాజీవ్గాంధీ అభిమానుల మధ్య విగ్రహావిష్కరణ జరుగుతుంది’.. ఈ ఏడాది ఫిబ్రవరి 14న సచివాలయం ముందు రాజీవ్గాంధీ విగ్రహ ప్రతిష్ఠాపన�
Sitaram Yechury | అభిమానుల సందర్శనార్థం సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి (Sitaram Yechury) పార్థివదేహాన్ని ఢిల్లీలోని సీపీఎం కేంద్ర కార్యాలయం ఏకేజీ భవన్కు శనివారం తీసుకువచ్చారు. అక్కడ ఆయనకు పలువురు నివాళులర్పిస్తు�
Karnataka | లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియాగాంధీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ బంగ్లాదేశ్ జర్నలిస్ట్తో పాటు దేశానికి ఓ న్యూస్పోర్ట్కు చెందిన ఉద్యోగిపై బెంగళూరు పోలీసులు �
కొత్త పీసీసీ చీఫ్ ఎంపిక కూడా నెలలుగా ఢిల్లీ-హైదరాబాద్ మధ్య నలిగిపోతూనే ఉన్నది. సీఎం, మంత్రులు ఢిల్లీకి వెళ్లిన ప్రతిసారి కొత్త పేరు తెరమీదికి వస్తున్నది. ఈరోజు సాయంత్రం ప్రకటన వస్తుంది.. అంటూ ఎన్నో రోజు
అస్తిత్వ పోరాటంలో నుంచి ఎగిసిన ఆత్మగౌరవ పతాకం తెలంగాణ. అరవై ఏండ్ల సమైక్య ఆధిపత్య పాలనపై అలుపెరుగని పోరాటమే తెలంగాణ. స్వాభిమాన, సార్వభౌమాధికార శిఖరమే తెలంగాణ. అలాంటి తెలంగాణ అస్తిత్వంపై ఎనిమిది నెలల కాలం
వరంగల్ వేదికగా ఈ నెల 24న రైతు కృతజ్ఞత సభను నిర్వహించేందుకు కాంగ్రెస్ పార్టీ సన్నాహాలు చేస్తున్నది. ఆ సభకు రావాల్సిందిగా కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీతోపాటు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను శు�
చెక్పోస్టుల నుంచి రోజుకో రూ.కోటి.. నిబంధనలకు విరుద్ధంగా ఒక్కో ప్రమోషన్కు రూ.కోటి.. ఇలా రవాణాశాఖలో ‘కో.. అంటే కోటి’ అన్నట్టుగా మా మూళ్ల దందా సాగుతున్నదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
Uddhav Thackeray : మహారాష్ట్ర మాజీ సీఎం, శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే మంగళవారం ఢిల్లీ వెళ్లనున్నారు. మూడు రోజుల పాటు దేశ రాజధానిలో ఆయన బిజీబిజీగా గడపనున్నారు