రాష్ర్టాన్ని మూడు జోన్లుగా విభజించి అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించారు. హైదరాబాద్ ఓఆర్ఆర్ పరిధిలోని ప్రాం తాన్ని అర్బన్ తెలంగాణగా, ఓఆర్ఆర్ నుంచి ట్రిపుల్ ఆర్ వరకు ఉన్న �
తెలంగాణ ప్రజలపై కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వానికి ఉన్న గౌరవం మరోసారి తేటతెళ్లమైంది. 2009లో తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినట్లే ఇచ్చి వెనక్కి తీసుకున్న సోనియా గాంధీ (Sonia Gandhi).. వందలాది మంది తెలంగాణ యువకుల మరణాలకు �
CM Revant | రాచరికపు ఆనవాళ్లు లేకుండా రాష్ట్ర అధికారిక చిహ్నంలో మార్పులు చేస్తున్నామని సీఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు. కాకతీయ కళాతోరణం కూడా రాచరిక చిహ్నమేనని చెప్పారు.
తెలంగాణ ఆవిర్భవించి పదేండ్లు పూర్తవుతున్న సందర్భంలో రాష్ట్ర పాలన పగ్గాలు కాంగ్రెస్ చేతుల్లో ఉండటం కాల మహిమగానే భావించాలి. ఒకరి కష్టం మరొకరి పాలైనట్టుగా తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు జరుగనున్నాయి. రాష్ట్ర
‘తెలంగాణలో కీరవాణిని తలదన్నే సంగీత దర్శకుడు ఉన్నరా? ఒక సంగీత దర్శకుడి పేరు చెప్పు’ అంటూ అందెశ్రీ అన్నట్టుగా ఓ వివాదాస్పద ఆడియో వైరల్ అవుతున్నది. జయజయహే తెలంగాణ గీతానికి ఆంధ్రా ప్రాంతానికి చెందిన కీరవా�
Tribute | భారత తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియాగాంధీ నివాళులు అర్పించారు.
Lok Sabha Elections | లోక్సభ ఎన్నికల (Lok Sabha Elections 2024)కు ఆరో విడత పోలింగ్ శనివారం ప్రారంభమైంది. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు పోటెత్తుతున్నారు. సామాన్య ప్రజలతో పాటు పలువురు ప్రముఖులు సైతం ఓటు హక్కు వినియోగించుకుం�
జూన్ 2న నిర్వహించే తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలకు సోనియాగాంధీని ఎలా పిలుస్తారని, ఆమె ఏ హోదాలో తెలంగాణాకు వస్తారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి ప్రశ్నించారు.
Jagadish Reddy | సోనియా గాంధీని(Sonia Gandhi) ఏ హోదాలో రాష్ట్రానికి పిలుస్తారు? తెలంగాణ రాష్ట్రం మళ్లీ పరాయి పాలనలోకి(Colonial rule) వెళ్లిందని సూర్యాపేట శాసనసభ్యుడు జగదీష్ రెడ్డి(Jagadish Reddy )ఆవేదన వ్యక్తం చేశారు.
ధాన్యం కొనుగోలు బాధ్యత కలెక్టర్లదేనని రాష్ట్ర మంత్రిమండలి స్పష్టం చేసింది. తడిసిన ధాన్యాన్ని మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయాలని ఆదేశించింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఆథారిటీ (ఎన్డీఎస్ఏ) సూచనలను అనుసర�
Loksabha Elections 2024 : రాయ్బరేలిని వదిలివేసిన కాంగ్రెస్ నేత సోనియా గాంధీ ఇప్పుడు తన కుమారుడు రాహుల్ గాంధీ కోసం ప్రజలను ఓట్లు అడుగుతున్నారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
Sonia Gandhi | కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, శుక్రవారం ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె తన కుమారుడ్ని మీకు అప్పగిస్తున్నానని అక్కడి ప్రజలతో అన్నారు.