కాంగ్రెస్ నుంచి ఖమ్మం ఎంపీ టికెట్ ఎవరికి దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది. కొద్దినెలల క్రితం కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఇక్కడినుంచి పోటీ చేస్తారనే ప్రచారం జరిగినప్పటికీ, ఆమె రాజ్యసభకు ఎన్ని�
Sonia Gandhi: ఎలక్టోరల్ బాండ్ల వల్ల బీజేపీకి చాలా లాభం చేకూరిందని, మరో వైపు ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీపై మాత్రం తీవ్ర దాడి జరుగుతున్నట్లు సోనియా పేర్కొన్నారు. ఎలక్టోరల్ బాండ్ల విషయంలో �
నాగర్కర్నూల్ ఎంపీ అభ్యర్థిగా తానే అన్నివిధాలా అర్హుడినని, తక్షణమే జోక్యం చేసుకొని తనకు న్యాయం చేయాలని కోరుతూ కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే సంపత్కుమార్ పార్టీ అగ్రనేత సోనియాగాంధీకి లేఖ రాశారు. వాస�
Congress | బీఎస్పీ బహిష్కృత నేత, లోక్సభ ఎంపీ డానీష్ అలీ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఆ పార్టీ అగ్ర నాయకత్వం సమక్షంలో డానీష్ అలీ హస్తం పార్టీలో చేరారు.
ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్రెడ్డి పార్టీ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో వేర్వేరుగా సమావేశమయ్యా రు. లోక్సభ అభ్యర్థుల ఎంపిక, పార్టీలో చేరికలు, రాష్ట్రంలో వంద రోజుల పాలన తదిత�
Shivaraj Singh | బీజేపీ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై విమర్శలు గుప్పించారు. రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర.. కాంగ్రెస్ తోడో, కాంగ్రెస్ చోడో యా�
వచ్చే ఐదేండ్లలో రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాల్లో 63 లక్షల మంది మహిళలున్నారని, ఆ సంఖ్యను కోటికి పెంచి వారందరిని కోటీ
కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీ రాష్ట్రం నుంచి లోక్సభ ఎన్నికల బరిలో నిలిచేందుకు విముఖత వ్యక్తం చేశారు. రాష్ట్రం నుంచి పోటీ చేయాలని పలుమార్లు రాష్ట్ర నేతలు విజ్ఞప్తి చేసినా వారు పెద
ఈ సారి బీజేపీ గెలిస్తే దేశంలో ప్రజాస్వామ్యం ఉండదు, రాజ్యాంగం ఉండదు, ఎవరికీ హక్కులు ఉండవనే ప్రచారాన్ని విపక్షాలు చేస్తున్నాయి. ఈ ప్రచారంతో విపక్షాలు ఆశిస్తున్న ప్రయోజనం ఏమిటో కానీ తమను తామే భయపెట్టుకోవడ�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రజలనే కాకుండా రాహుల్గాంధీ, సోనియాగాంధీని సైతం మోసం చేశారని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు. గుజరాత్ మాడల్ ఫెయిల్యూర్ అని రాహుల్ అంటుంటే, అ�
Congress Party | లోక్సభ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతోంది. సోనియాగాంధీ రాయ్బరేలీ నియోకవర్గం నుంచి లోక్సభకు ప్రాతినిధ్యం వహించిన విషయం తెలిసిందే. ఈ నియోజకవర్గం నుంచి ప్రియాంక గాంధీ వాద�
Priyanka Gandhi | ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీ లోక్సభ స్థానం 1950ల నుంచి కాంగ్రెస్ పార్టీ కంచుకోటగా ఉంది. నాటి నుంచి నేటి వరకు ఒక్క 1977, 1996, 1998 మినహా ప్రతిసారి కాంగ్రెస్ అభ్యర్థే విజయం సాధిస్తూ వస్తున్నారు. 1977లో జనతాపా�
మగతనం గురించి జుగుప్సాకరమైన భాష మాట్లాడుతున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో 17 సీట్లు గెలుచుకొని తన మగతనం నిరూపించుకోవాలని మాజీ ఉప ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహ