Sonia Gandhi | లోక్సభలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు, వాయనాడ్ ఎంపీ ప్రియాంకాగాంధీ చేసిన తొలి ప్రసంగాన్ని ఆమె తల్లి, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్పర్సన్ సోనియాగాంధీ మెచ్చుకున్నారు.
‘తెలంగాణ తల్లి’ రూపా న్ని ఆమోదిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. ఏటా డిసెంబర్ 9న అధికారికంగా తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవాలు నిర్వహించనున్నట్టు పేర్కొన్నది.
డిసెంబర్ 9న ఏటా అధికారికంగా తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవాన్ని నిర్వహిస్తామని సీఎం రేవంత్రెడ్డి ప్రకటించారు. సోమవారం ఉదయం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తర్వాత శాసనసభలో ప్రకటన చేశారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన విజయోత్సవాలు పేరుతో వేడుకలు నిర్వహిస్తున్నది. ఏడాది పాలనలో అద్భుత ప్రగతి సాధించామంటూ గొప్పలు చెప్పుకుంటున్నది. ఉత్సవాలకు ఢిల్లీ పెద్దలను అతిథులుగా పిలుస్తా�
కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి అమెరికాకు చెందిన జార్జ్ సొరోస్ ఫౌండేషన్ నిధుల సాయంతో నడిచే ఎఫ్డీఎల్-ఏపీ సంస్థతో సంబంధాలు ఉన్నాయని బీజేపీ ఆదివారం ఆరోపించింది.
తాను 1999లో ఇంటర్-పార్లమెంటరీ యూనియన్(ఐపీయూ) అధ్యక్షురాలిగా ఎన్నికైనప్పుడు సోనియా గాంధీకి బెర్లిన్ నుంచి ఆ విషయం చెప్పాలని ఫోన్ చేస్తే గంట సేపు నిరీక్షించేలా చేశారని ఆ పార్టీ మాజీ నేత నజ్మా హెప్తుల్లా
కాళేశ్వరం ప్రాజెక్టు, 24 గంటల ఉచిత విద్యుత్తు, రైతుబంధు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ వంటి పథకాలు చేపట్టి ముఖ్యమంత్రిగా కేసీఆర్ తనదైన ముద్ర వేసుకున్నారు.
ఫార్మా సిటీ కోసం కేసీఆర్ సర్కారు సేకరించిన 12 వేల ఎకరాలు సిద్ధంగా ఉన్నప్పటికీ వాటిని కాదని తన అల్లుడి కోసం ఫార్మాక్లస్టర్ల పేరుతో రైతుల భూములు గుంజుకోవాలని సీఎం రేవంత్రెడ్డి చూస్తున్నారని బీఆర్ఎస్ �
పుట్టిన రోజు వేళ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి పార్టీ అగ్రనేతలు సోనియా, రాహుల్గాంధీ, ప్రియాంకగాంధీ, పార్టీ చీఫ్ మల్లికార్జునఖర్గే నుంచి శుభాకాంక్షలు అందకపోవడం చర్చనీయాంశమైంది.
‘మేం అధికారంలోకి వస్తే రాష్ట్ర గతిని మార్చేస్తాం’.. అంటూ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఎడాపెడా హామీలు గుప్పించింది. ఆరు గ్యారెంటీలంటూ అరచేతిలో స్వర్గాన్ని చూపెట్టింది.
MLC Jeevan Reddy | తెలంగాణలో పార్టీ ఫిరాయింపులను జీర్ణించుకోలేకపోతున్నానని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సుస్థిరంగా ఉన్నప్పటికీ పార్టీ ఫిరా
మాట తప్పిన కాంగ్రెస్ ప్రభుత్వంపై ఇక ప్రజాయుద్ధం చేయాలని బీఆర్ఎస్ కార్యకర్తలకు మాజీ మంత్రి హరీశ్రావు పిలుపునిచ్చారు. ఎన్నికల ముందు గ్యారెంటీల గారడీ చూపించి, బాండ్ పేపర్లు పంచి ఇప్పుడు వాటి అమలు మర�
ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని ముక్రా(కే) గ్రామస్థులు పది నెలల కాంగ్రెస్ పాలనపై ఆగ్రహాన్ని ప్రదర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయాలంటూ సోమవారం వినూత�