Crime News | ఆంధ్రప్రదేశ్లో దారుణం జరిగింది. అత్త, మామ, భార్యపై అల్లుడు కత్తితో దాడి చేయగా అత్త, మామ చనిపోగా భార్యకు తీవ్రగాయాలైన ఘటన తూర్పుగోదావరి జిల్లాలో చోటు చేసుకుంది.
Bihar Murder: ఫస్ట్ ఇయర్ నర్సింగ్ చదువుతున్న కుమార్తె.. సెకండ్ ఇయర్ చదువుతున్న రాహుల్ను పెళ్లి చేసుకుంది. ఆ కులాంతర వివాహాన్ని వ్యతిరేకిస్తూ.. కూతురి ముందే అల్లుడిని హత్య చేశాడు. బీహార్లోని దర్బంగాల�
Rave Party Raid | రేవ్ పార్టీపై పోలీసులు రైడ్ చేశారు. మాజీ మంత్రి అల్లుడుతోపాటు పలువురిని అరెస్ట్ చేశారు. డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. అయితే దీని వెనుక రాజకీయ దురుద్దేశం ఉన్నదా? అన్నది దర్యాప్తు చేయాలని ఆ మాజ
విదేశాల్లో ఉన్న అల్లుడిపై కేసు నమోదు చేసేలా పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలంటూ హైదరాబాద్లోని ఎస్ఆర్నగర్కు చెందిన 84 ఏళ్ల వృద్ధుడు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
Mahbubnagar | మహబూబ్నగర్(Mahbubnagar) జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి కట్టుకున్న భార్య, పిల్లనిచ్చిన అత్తపై కత్తితో(Attacked aunt )విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు.
భార్యను కాపురానికి పంపడం లేదని అత్త మామలపై అల్లుడు కర్రతో దాడి చేయడంతో మామ మృతి చెందగా, అత్తకు గాయాలయ్యాయి. ఈ ఘటన ములుగు జిల్లా మంగపేట మండలం బాలన్నగూడెం పరిధి నీలాద్రిపేటలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది.
KH Muniyappa | కర్ణాటక మంత్రి అల్లుడి కోసం ఆ రాష్ట్ర అసెంబ్లీలో కొత్తగా మరో కార్యదర్శి కొలువును సృష్టిస్తున్నారు. విధానసభ అసెంబ్లీ కార్యదర్శి పదవి ఇప్పటికే ఉండగా ‘సెక్రటరీ 2’ అనే కొత్త ఉద్యోగం కోసం స్పీకర్ కసరత�
Medak | మెదక్ జిల్లాలో(Medak) విషాదం చోటు చేసుకుంది. అల్లుడి(Son-in-law) మృతి తట్టుకోలేక అత్త మృతి(Aunt died) చెందింది. ఈ విషాదకర సంఘటన చేగుంట మండలం మక్కరాజుపేటలో జరిగింది.
కూతురిని వేధిస్తున్నాడన్న కోపంతో ఓ తండ్రి అల్లుడిని హతమార్చాడు. ఈ ఘటన జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండల కేంద్రంలో శనివారం అర్ధరాత్రి చోటుచేసుకున్నది.
భార్యను కాపురానికి పంపడంలేదన్న కోపంతో ఓ అల్లుడు అత్తను హత్య చేశాడు. అడ్డొచ్చిన భార్య గొంతు కోయగా దవాఖానలో చికిత్స పొందుతున్నది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్లో చోటుచేసుకున్నది. పోలీసులు, స్థానికుల
Atrocious | ఏపీలోని ఏలూరు (Eluru) జిల్లాలో దారుణం జరిగింది. భార్యను కాపురానికి పంపడం లేదని అత్తపై, అడ్డువచ్చిన మరో నలుగురిపై కత్తితో దాడి చేసి బీభత్సం సృష్టించాడు.
అత్తను అల్లుడు గన్తో కాల్పి హత్య చేసిన ఘటన కేయూసీ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హనుమకొండ గుండ్ల సింగారంకు చెందిన అనిగాల కమల(50)కు ఇద్దరు కూతుర్లు, కుమారుడు ఉన్నాడు.