Somu Veerraju | ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్పై బీజేపీ నేత సోము వీర్రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్ మామూలోడు కాదని.. ఆయన ఆలోచనలను అంచనా వేయలేమని అన్నారు. రాజధాని పేరు చెప్పి విశాఖపట్నంలో 500 కోట్లతో విలాసవంతమైన బం�
Somu Veerraju | ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని పదే పదే వైసీపీ అధినేత వైఎస్ జగన్ డిమాండ్ చేయడంపై బీజేపీ నేత సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఏర్పడి మూడు నెలలు కూడా కాలేదని.. అప్పుడే రాష్ట్రపతి పాల
AP News | వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి బీజేపీలో చేరబోతున్నట్లు ఏపీ రాజకీయాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు స్పందించారు. అవన్నీ ఊహాగానాలు మాత్రమేనని తెలి�
ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీకి (బీజేపీ) భారీ ఎదురుదెబ్బ తగిలింది. సీనియర్ నేత, మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ జాతీయ అధ్�
ఆంధ్రప్రదేశ్ బీజేపీలో లుకలుకలు పరాకాష్టకు చేరుకొన్నాయి. పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు సోము వీర్రాజుపై మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ బహిరంగంగా విమర్శలకు దిగడంతో పార్టీలో అసమ్మతి తీవ్రస్థాయికి �
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అప్పులు ఎందుకు చేస్తున్నారో.. ఎవరి కోసం చేస్తున్నారో వెల్లడించాలని బీజేపీ ఏపీ శాఖ చీఫ్ సోము వీర్రాజు డిమాండ్ చేశారు. కేంద్రం ఇచ్చే నిధులతో పథకాలను...
వినాయక చవితి ఉత్సవాలపై నిబంధనలు విధించడాన్ని ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు మండిపడ్డారు. ఈ నిబంధనలను వెంటనే ఎత్తివేయాలని ఆయన కోరారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి లేఖ...
జగన్ సర్కార్పై ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న బియ్యాన్ని పేదలకు ఇవ్వకుండా పక్కదారి పట్టిస్తూ మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఈ బియ్యాన్�
వీర్రాజు తీరుపై దళిత, ఆదివాసీ సంఘాల ఆగ్రహం క్షమాపణలు చెప్పే వరకు ఊరుకోబోమని హెచ్చరిక హైదరాబాద్, జూలై 12 (నమస్తే తెలంగాణ): ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము ప్రచార సభలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే అమరావతిని రూ.10 వేల కోట్లతో అభివృద్ధి చేస్తామని ఏపీ బీజేపీ శాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు చెప్పారు. రాష్ట్ర రాజధానిపైన జగన్ సర్కార్ స్పష్టమైన అభిప్రాయ�
అసెంబ్లీ ఎన్నికలకు మరో రెండేండ్ల సమయం ఉండగానే ఏపీలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. పొత్తులపై బీజేపీ నేతలు, జనసేన నేతలు తలో రకంగా మాట్లాడుతుండటంతో.. ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. కొంతమంది నే�
బీజేపీ ఏపీ శాఖ అధ్యక్షుడు సోము వీర్రాజుపై కేసు నమోదు చేయడం అన్యాయమని బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నర్సింహారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కోనసీమలో ఓ కార్యకర్త ఇంటికి సోము వీర్రాజు వెళ్లడం నేరమా? అని జీవీఎల్ న�
ఏపీ రాజకీయం ఓ కీలక మలుపు తిరిగింది. ఇన్ని రోజుల పాటు విమర్శల చుట్టూ తిరిగిన రాజకీయం.. ఇప్పుడు పొత్తుల చుట్టూ తిరుగుతోంది. ఎప్పుడు ఎన్నికలు వస్తాయో.. ఎవ్వరికీ తెలియదు కానీ.. పొత్తుల గురించి మాత్రం ప్