ఏపీలో పొత్తులపై టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన కామెంట్స్పై, ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. ఈ మధ్య త్యాగం గురించి కొందరు మాట్లాడుతున్నారని, వారి త్యాగాలను చాలా సార్లు
మన దేశానికి బద్ధ శత్రువైన పాకిస్తాన్ అనుకూల నినాదాలు వినిపించకుండా ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చెవులు మూసుకున్నారని బీజేపీ ఏపీ శాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు బహిరంగ లేఖ రాశారు. జాబ్ క్యాలెండర్ ను వెంటనే విడుదల చేయాలని కోరారు. ఏపీలో ఉపాధి అవకాశాలు...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ను చూస్తే రమారమి ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకు సమాయత్తం చేస్తున్న బడ్జెట్గానే కనిపిస్తుందని...
పేదలకు ఇళ్ల పేరిట రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు రూ.5 వేల కోట్లు దోచాని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపించారు. టిడ్కో ఇళ్లను కేంద్ర ప్రభుత్వ సాయంతో పూర్తి చేసి లబ్ధిదారులకు పంపిణీ చేసేలా చర్యలు తీ�
అమరావతి: ఉద్యోగ సంఘాలను నిర్భందించడమంటే.. జగన్ తనను తాను నిర్భందించు కున్నట్లేనని ఏపి బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు.ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన మాట్లాడుతూ ఉద్యోగు�
అమరావతి: ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు రాయలసీమ ప్రజలకు క్షమాపణలు చెప్పారు. ఆయన ప్రభుత్వాన్ని విమర్శించే క్రమంలో.. హత్యలు చేసే కడప వాళ్లకు కూడా మోడీ ప్రభుత్వం ఎయిర్పోర్టు కట్టించ�
కడపలో విమానాశ్రయం ఏర్పాటుపై తాను చేసిన వ్యాఖ్యలపై ఏపీ బీజేపీ శాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు స్పష్టతనిచ్చారు. తాను అలాంటి వ్యాఖ్యలు చేయలేదన్నారు. తన వ్యాఖ్యలను ...
కొత్త జిల్లాలతో పరిపాలనా సౌలభ్యం ఉంటుందని చెప్పిన ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు.. ఇదే సమయంలో మా ప్లాన్ను వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్నదని బాంబు పేల్చారు...
అమరావతి : గుడివాడలోని తన సొంత కన్వెన్షన్ సెంటర్లో క్యాసినో నిర్వహించిన మంత్రి కొడాలి నానిని మంత్రివర్గం నుంచి వెంటనే తొలగించాలని బీజేపీ ఏపీ శాఖ అధ్యక్షుడు సోమవు వీర్రాజు డిమాండ్ చేశారు. క్యాసినో క్రీ�
అమరావతి : ఏపీలో వైసీపీ ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకుంటామని బీజేపీ ఏపీ శాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు హెచ్చరించారు. రాష్ట్రంలో బీజేపీ నాయకులపై తప్పుడు కేసులు పెట్టి భయాందోళనలకు గురిచేస్తుందని ఆయన ఆరోపించ
అమరావతి : ప్రధాని నరేంద్ర మోదీ భద్రత విషయం ఆందోళన కల్గిస్తుందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ప్రధాని భద్రతను జాతీయ భద్రతగా పరిగణించాలని ఆయన సూచించారు. శనివారం కుప్పంలో పర్యటిస్తున్న చంద్రబాబు ట్వీట�