ఉద్యమస్ఫూర్తితో నెలాఖరులోపు పోడుభూముల సర్వే, పరిశీలన పూర్తి చేయాలని గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్ని జిల్లాల కలెక్టర్లు, అటవీశాఖ అధికారులను కోరారు.
రాష్ట్రవ్యాప్తంగా లారీ యజమానులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ లారీ ఓనర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు, పర్యాటక మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆధ్వర్యంలో అసోసియేషన్ ప్రతినిధులు ఆద�
తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈనెల 16 నుంచి 18వ తేదీ వరకు నిర్వహించనున్న తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ కలెక్టర్లను ఆదేశించారు. హైదరాబా
తెలంగాణ పవర్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా రాజన్న సిరిసిల్ల జిల్లాకేంద్రానికి చెందిన గూడూరి ప్రవీణ్ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది.
శేరిలింగంపల్లి, జూలై 7: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రదాన కార్యదర్శి సోమేశ్కుమార్ను గచ్చిబౌలిలోని ఇంజినీరింగ్ కళాశాల(ఇస్కీ) డైరెక్టర్ రామేశ్వర్ రావు గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఇంజినీరింగ్ క
హైకోర్టులో రాష్ట్రం వాదన హైదరాబాద్, జూన్ 16 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ను తెలంగాణలోనే కొనసాగించాలని, ఇందుకు ఏపీ ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదని రాష్ట్ర ప్రభ�
ఉత్తర్వులు జారీచేసిన సీఎస్ హైదరాబాద్, జూన్12(నమస్తే తెలంగాణ): పలువురు జిల్లా కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసి, పోస్టింగ్లు ఇచ్చింది. పంచాయతీరాజ్ కమిషనర్ డాక్టర్ ఏ శరత్ను సంగారెడ్డి జిల్ల
జూన్ 2న తెలంగాణ అవతరణ పండుగ జిల్లాలవారీగా మంత్రులకు బాధ్యతలు హైదరాబాద్, మే 20 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలకు ప్రభుత్వం భారీగా ఏర్పాట్లు చేస్తున్నది. జూన్ 2న రాష్ట్రంలోని పల్లె, పట్టణం అన�
హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పరామర్శించారు. సోమేష్ కుమార్ మాతృమూర్తి మీనాక్షి సింగ్ ఇటీవల మరణించారు. మంగళవారం పీయూసీ ఛైర్మన్, ఎమ్మెల్యే జీవ�
ఉపాధ్యాయులకు యాజమాన్యాల వారీగా, కొత్త జిల్లాల సీనియార్టీ ప్రాతిపదికన పదోన్నతులు, సాధారణ బదిలీలు వేసవి సెలవుల్లో చేపట్టాలని పీఆర్టీయూటీఎస్ ప్రభుత్వాన్ని కోరింది
జిల్లాల పరిధిలో పనిచేస్తున్న వీఆర్వోల వివరాలను ఇవ్వాలని సీఎస్ సోమేశ్కుమార్ శనివారం కలెక్టర్లను ఆదేశించారు. వారిని ఇతర శాఖల్లో సర్దుబాటు చేయాల్సి ఉన్న నేపథ్యంలో ఆదివారం సాయంత్రానికి
కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ (క్యాట్) ఆదేశాల మేరకు ఐపీఎస్ అధికారి అభిషేక్ మొహంతిని సర్కారు ఈ నెల 14లోగా సర్వీసులోకి తీసుకుంటుందో లేదో చెప్పాలని హైకోర్టు ఆదేశించింది. క్యాట్ ఆదేశాలపై స్టే
ఉద్యోగుల పరస్పర బదిలీలకోసం ఈ నెల 15లోపు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ తెలిపారు. ఈ బదిలీల్లో ఉమ్మడి జిల్లాలో సీనియారిటీకి రక్షణ కల్పిస్తామని చెప్పారు. బదిలీలకు సంబంధించ�
రాష్ట్రంలో జనన-మరణాలు 100 శాతం నమోదు చేయాలని సీఎస్ సోమేశ్కుమార్ అధికారులను ఆదేశించారు. బీఆర్కే భవన్లో శనివారం వివిధ అంశాలపై ఆయన సమీక్ష నిర్వహించారు. జనన-మరణాలపై ఆన్లైన్ నోటిఫికేషన్ కోసం దవాఖానలక�