హైదరాబాద్, ఫిబ్రవరి 14 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో రెండురోజుల పర్యటనకు వచ్చిన రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సోమవారం తిరిగి ఢిల్లీకి వెళ్లిపోయారు. బేగంపేట విమానాశ్రయంలో రాష్ట్రపతి దంపతులకు గవర్నర్ తమ
Water dispute Tribunal | అంతర్రాష్ట్ర జల వివాదాల చట్టం 1956లోని సెక్షన్ 3 ప్రకారం సత్వరమే ట్రిబ్యునల్ ఏర్పాటుచేయాలని, కృష్ణా జలాల్లో తెలంగాణకు న్యాయమైన వాటాను తేల్చాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమా�
Telangana Chief Secretary: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం రాష్ట్ర పరిపాలనారంగంలో వచ్చిన అతిపెద్ద సంస్కరణ ధరణి అని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అన్నారు. భూముల రిజిస్ట్రేషన్ల కోసం
హైదరాబాద్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ): రైతులకు ప్రయోజనం చేకూరాలని, వారు పండించే పంటలకు మరింత ధర లభించాలన్న లక్ష్యంతోనే ప్రభుత్వం నూతన ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ తీసుకొచ్చిందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన �
స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లుగా ఆరుగురి నియామకం 2020 బ్యాచ్ ట్రైనీ ఐఏఎస్లకు జిల్లాల కేటాయింపు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ ఉత్తర్వులు హైదరాబాద్, జూన్ 26 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్�
హైదరాబాద్ : బకాయిల వసూలు, సర్ధుబాటుకు రైతుబంధు నగదు జమచేయవద్దని అన్ని శాఖల బ్యాంకర్లకు ఆదేశాలు జారీ చేయాలని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. రైతుబంధు నిధులను కొన్ని బ్యాంకులు రుణబకాయిలకు జ�
ప్రభుత్వానికి టీఎన్జీవో నాయకుల విజ్ఞప్తిహైదరాబాద్/ సుల్తాన్బజార్, జూన్15 (నమస్తే తెలంగాణ): పీఆర్సీ అమలులో ఏర్పడే సమస్యల పరిష్కానికి వ్యత్యాసాల సవరణ కమిటీ (అనామలీస్ కమిటీ)ని ఏర్పాటుచేయాలని టీఎన్జీవో
హైదరాబాద్ : మొబైల్ ఐసీయూ బస్సులను మంత్రి కేటీఆర్ గురువారం ట్యాంక్బండ్పై ప్రారంభించారు. ఈ సందర్భంగా మెడికల్ మొబైల్ బస్సులను అందించిన లార్డ్స్ చర్చికి కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. కోవిడ్ లాంటి �
రూ.8 కోట్ల విలువైన ట్యాబ్లెట్లు ఉచితంగా ఇస్తామన్న గ్రాన్యూల్స్ హైదరాబాద్, మే 12 (నమస్తే తెలంగాణ): కరోనా నేపథ్యంలో ప్రతి వారం కోటి పారాసిటమల్- 500ఎంజీ మందులను ఉచితంగా అందించేందుకు గ్రాన్యూల్స్ ఇండియా లిమి�
సరిపడా ధాన్యం కొనుగోలు కేంద్రాలు పెట్టాలిధరణి అమలులో కలెక్టర్ల కృషి అభినందనీయంబహిరంగ ప్రదేశాల్లో మాస్క్ తప్పనిసరివీడియోకాన్ఫరెన్స్లో సీఎస్ సోమేశ్కుమార్ హైదరాబాద్, మార్చి 30 (నమస్తే తెలంగాణ): గ్ర