సోలార్ విద్యుత్ వినియోగంపై దృష్టి సారించాలని ట్రైనీ కలెక్టర్ సౌరబ్ శర్మ అన్నారు. మంగళవారం కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఇంజినీరింగ్ సెక్షన్లో రికార్డులను పరిశీలించిన ఆయన పలు అంశా
రాష్ట్రంలో జలవిద్యుత్తు విద్యుత్తు ప్లాంట్లను సాంకేతిక సమస్యలు వేధిస్తున్నాయి. దీంతో విద్యుత్తు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడుతున్నది. మొత్తం ప్లాట్లలో మరమ్మతులు వర్షాకాలం నాటికి పూర్తవుతాయో లేదో కూడా అధిక
ట్రాన్స్కో నుంచి విద్యుత్ కొనుగోలు చేస్తున్న సెస్ సంస్థ ఇక నుంచి సొంతంగా తయారు చేసుకోవడంపై దృష్టి సారించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, జర్మనీ కో-ఆపరేటివ్ బ్యాంకు సహకారంతో సోలార్ ప్లాంట్ ఏర్పా�
అంతరిక్షంలో సౌరవిద్యుత్తును ఉత్పత్తి చేసేందుకు జపాన్ సన్నాహాలు చేస్తున్నది. స్పేస్లో సూర్యరశ్మి సాయంతో కరెంటును తయారు చేసి, అక్కడి నుంచి నేరుగా భూమిపైకి పంపించేందుకు ప్రణాళికలు రచిస్తున్నది. స్పేస�
టెక్నాలజీ.. ఈ పేరు చెబితే చాలు.. మనకు ముందుగా గుర్తుకు వచ్చేది జపాన్. ప్రపంచ దేశాలతో పోలిస్తే వీరు సాంకేతిక రంగంలో 50 ఏళ్లు ముందుంటారనే చెప్పవచ్చు.
రాష్ట్రంలోని ఎంపిక చేసిన గ్రామాలను సోలార్మయం చేయాలని ప్రభుత్వం నిర్ణయించి, బడ్జెట్లో 1,500కోట్లు కేటాయించింది. ఈ నిధులతో గ్రామాలను పూర్తిగా సోలార్ విద్యుత్తు వ్యవస్థతో అనుసంధానిస్తారు.
బ్యాటరీ వాహనాలు, సోలార్ విద్యుత్తు వినియోగం క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో లిథియం, కోబాల్డ్, నికెల్ వంటి కీలక ఖనిజాలకు దేశంలో అనూహ్య డిమాండ్ ఏర్పడుతున్నదని సింగరేణి సీఎండీ ఎన్ బలరాం అభిప్రాయపడ్డార
రైతులు ఆధునిక పద్ధతులు పాటిస్తూ లాభదాయక పంటలు పండించాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. చీమలపాడు, రేలకాయలపల్లి రెవెన్యూ పరిధిలో రైతులు సాగు చేస్తున్న పామాయిల్, డ్రాగన్ ఫ్రూట్స్ తదితర పంటలను కల�
వ్యవసాయ భూముల్లో సోలార్ పవర్, ఇతర గ్రీన్ ఎనర్జీ ప్లాంట్లను ఏర్పాటు చేసుకుంటే, ఆ రైతులకు రైతు భరోసా పోయినట్టే. పవన విద్యుత్తు ప్లాంట్లకు లీజుకు ఇచ్చినా అంతే సంగతి. బ్యాటరీ స్టోరేజీ, పంప్డ్ స్టోరేజీ ప్ల
కేసీఆర్ హయాంలోనే ప్రభుత్వ పాఠశాల ల్లో సోలార్ విద్యుత్ ఏ ర్పాటుచేసినట్టు రెడ్కో మాజీ చైర్మన్, బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీశ్రెడ్డి స్పష్టంచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి అబద్ధాలు మ�
Singareni | సోలార్ విద్యుత్ సద్వినియోగం, పొదుపు చర్యల్లో భాగంగా సింగరేణి సంస్థ మరో వినూత్న ఆవిష్కరణకు శ్రీకారం చుట్టింది. మందమర్రి సోలార్ ప్లాంట్లో పగటిపూట ఉత్పత్తి జరిగి, వినియోగం తర్వాత ఇంకా మిగిలిన సోలార్ �
పీఎం కుసుమ్ పథకంలో భాగంగా రాష్ట్రంలో 4 వేల మెగావాట్ల విద్యుత్తు ప్లాంట్ల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఈ మేరకు ఇంధనశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్కుమార్ సుల్తానియా జీవోను విడుదల చేశారు.
సౌర విద్యుత్తు ఉత్పత్తిలో సరికొత్త ముందడుగు పడనుంది. ఇప్పటివరకు భూమిపైన సౌరఫలకలను ఏర్పాటు చేసి సూర్య కిరణాలను గ్రహించి, విద్యుత్తు ఉత్పత్తి చేసేవారు. ఇక మీదట అంతరిక్షం నుంచే విద్యుత్తును ఉత్పత్తి చేసే �
ఒక్కసారి బ్యాటరీ చార్జింగ్తో 1,600 కిలోమీటర్లు (వెయ్యి మైళ్లు) ప్రయాణించగల సౌర విద్యు త్తు కారును తీసుకొస్తున్నట్టు అమెరికాకు చెందిన విద్యుత్తు కార్ల తయారీ కంపెనీ ప్రకటించింది. శాన్డియాగోకు చెందిన ‘అప్�