పీఎం కుసుమ్ పథకంలో భాగంగా ఏర్పాటు చేసే సోలార్ ప్లాంట్ల ధరలను ఈపీసీ కాంట్రాక్టర్లు అమాంతం పెంచేశారు. ఒక్కో మెగావాట్కు రూ.కోటి నుంచి కోటిన్నర పెంచడంతో రైతులు జడుసుకుంటున్నారు.
రాష్ట్రంలో సోలార్ ప్లాంట్ల నిర్మాణంలో జాప్యం చేసినట్టయితే, అందుకు సంబంధించిన కాంట్రాక్టులను రద్దు చేస్తామని సింగరేణి సీఎండీ బలరాం హెచ్చరించారు. ప్రభుత్వ ఆదేశాలమేరకు సింగరేణి చేపట్టిన సోలార్ ప్లాంట
తమ గ్రామంలో శ్మశాన వాటిక స్థలం కూడా ఉంచరా? సమాధులను కూల్చేస్తే పూర్వీకుల జ్ఞాపకాలు ఎలా? అంటూ పెద్దపల్లి మండలం రాఘవాపూర్ గ్రామస్థులు అధికారులను ప్రశ్నించారు. గ్రామ శివారులోని సర్వేనంబర్ 1072లో గతంలో శ్మశ
గ్రాఫైట్, లిథియం, కాపర్ తదితర విలువైన ఖనిజాల అన్వేషణపై దృష్టి సారించాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క సింగరేణి అధికారులను ఆదేశించారు. బొగ్గు ఉత్పత్తిలో అగ్రగామిగా నిలిచిన సంస్థ సంప్�
పీఎం కుసుమ్ పథకంలో మహిళా సంఘాలకు కేటాయించిన సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రభుత్వం కలెక్టర్ల నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేసింది. నలుగురు అధికారులతో డిస్ట్రిక్ట్ లెవల్ ఎగ్జిగ్యూషన్ కమిటీని ఏర్పాటు చే�
రాష్ట్రంలో సోలార్ ప్లాంట్లు పెట్టేందుకు ఎకోరెన్ ఎనర్జీ ఇండియా లిమిటెడ్ ఏకంగా రూ.27 వేల కోట్లతో రేవంత్ సర్కారుతో ఒప్పందం కుదుర్చుకున్నది. పదేండ్ల క్రితమే మొదలైన ఈ సంస్థకు ఇంత భారీ పెట్టుబడులు పెట్టే �
పీఎం కుసుమ్.. ప్రత్యేకించి రైతులు పొలాల్లో సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకునే స్కీం. ఈ స్కీంలో రైతులను పక్కనపెట్టి ఆంధ్రా కంపెనీకి ప్లాంట్లు కట్టబెట్టేందుకు టీజీ రెడ్కో అధికారులు పావులు కదుపుతున్నార
‘స్థలం లీజుకు ఇప్పిస్తాం. పెట్టుబడి కోసం బ్యాంక్ రుణాలు సమకూరుస్తాం. ప్లాంట్ మొత్తం వ్యయంలో 10 శాతం మహిళా సంఘాలు సమకూరిస్తే 90 శాతం బ్యాంకు రుణంగా ఇప్పిస్తాం. ఉత్పత్తి అయిన విద్యుత్తును కిలోవాట్కు రూ.3.13 �
రాష్ట్రంలో విద్యుత్తు డిమాండ్ గరిష్ఠస్థాయికి చేరింది. జనవరి 31న సమ్మర్ తరహాలో రికార్డుస్థాయి విద్యుత్తు డిమాండ్ 15,205 మెగావాట్లుగా నమోదైంది. నిరుడు జనవరిలో 13వేల మెగావాట్లుంటే, ఈ ఏడాది జనవరిలో 15 వేల మెగావ�