మహారాష్ట్రలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేస్తున్న 404 సోలార్ విద్యుత్ ప్లాంట్లతో 1,880 మెగావాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేయనున్నట్లు మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ప్రకటి
రాష్ట్రంలో గతంలో ప్రతిపాదించిన నాలుగు జిల్లాలు విండ్ సోలార్ విద్యుత్తు ప్లాంట్ల ఏర్పాటుకు అనువుకాదని రాష్ట్ర ప్రభుత్వం తేల్చింది. ఆ నాలుగు జిల్లాల్లో ప్లాంట్లు పెట్టలేమని, ఆయా ప్రతిపాదనలను విరమించ�
తెలంగాణ ఆవిర్భావం తర్వాత సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తి, రవాణా, లాభాలు, టర్నోవర్లో అద్భుత వృద్ధిని సాధించింది. సింగరేణి థర్మల్ విద్యుత్తు కేంద్రం నిర్మాణాన్ని శరవేగంగా పూర్తిచేసింది.
పేద, మధ్యతరగతి ప్రజలు సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకొనేందుకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీలకుతోడు రాష్ట్ర ప్రభుత్వం కూడా తన వంతుగా అదనపు సబ్సిడీలు అందించాలని తెలంగాణ రాష్ట్ర సోలార్ ఎనర్జీ అ�
విద్యుత్తు బిల్లుల భారం నుంచి సర్కారు బడులకు విముక్తి కల్పించడంపై పాఠశాల విద్యాశాఖ దృష్టి సారించింది. అందులో భాగంగా రాష్ట్రంలోని 6,490 స్కూళ్లల్లో సోలార్ ప్లాంట్లు నెలకొల్పాలని నిర్ణయించింది.
సింగరేణి సంస్థ పర్యావరణహిత చర్యగా 224 మెగావాట్ల సామర్థ్యం కలిగిన సోలార్ ప్లాంట్లను అతితక్కువ సేమయంలో నిర్మించి, పూర్తిస్థాయిలో ఉత్పత్తిని కూడా ప్రారంభించినందుకు జాతీయస్థాయిలో మరో అవార్డును సాధించింద�
సింగరేణి సంస్థ 2024 నాటికి నెట్ జీరో ఎనర్జీ సంస్థగా అవతరిస్తుందని, దేశంలోనే పూర్తి పర్యావరణ హిత సోలార్ ఎనర్జీతో నడుస్తున్న తొలి బొగ్గు సంస్థగా చరిత్ర సృష్టిస్తుందని ఆ సంస్థ సీఎండీ శ్రీధర్ తెలిపారు.
పల్లెల్లో సౌర వెలుగులు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నది. దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో గృహాలకు, వ్యవసాయానికి 24గంటలపాటు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నది.
పల్లెల్లో సౌర వెలుగుల కోసం రాష్ట్ర ప్రత్యేక దృష్టి సారించింది. దీని కోసం మహిళా సంఘాలకు 40 శాతం సబ్సిడీతో పాటు రుణసాయంతో యూనిట్లు కేటాయించనున్నది. ఈ మేరకు గ్రామీణ, పట్టణ పేదరిక నిర్మూలన సంస్థలకు లిఖితపూర్వ