టెక్నాలజీ.. ఈ పేరు చెబితే చాలు.. మనకు ముందుగా గుర్తుకు వచ్చేది జపాన్. ప్రపంచ దేశాలతో పోలిస్తే వీరు సాంకేతిక రంగంలో 50 ఏళ్లు ముందుంటారనే చెప్పవచ్చు.
భారత కుబేరుడు, అదానీ గ్రూప్ సంస్థల చైర్మన్ గౌతమ్ అదానీపై అమెరికాలో కేసు నమోదైంది. యూఎస్ కోర్టు ఆయనపై అరెస్టు వారెంట్ కూడా జారీ చేసింది. మోసం, లంచం ఆరోపణలపై ఈ వారెంట్ జారీ చేశారు. భారత్లో సోలార్ పవర�
సౌర విద్యుత్తు ఉత్పత్తిలో సరికొత్త ముందడుగు పడనుంది. ఇప్పటివరకు భూమిపైన సౌరఫలకలను ఏర్పాటు చేసి సూర్య కిరణాలను గ్రహించి, విద్యుత్తు ఉత్పత్తి చేసేవారు. ఇక మీదట అంతరిక్షం నుంచే విద్యుత్తును ఉత్పత్తి చేసే �
ప్రస్తుత ప్రైవేట్ సంస్థల నుంచి, కోల్ ఇండియా నుంచి సింగరేణి గట్టి పోటీని ఎదుర్కొంటోందని సింగరేణి సీఎండీ బలరాం అన్నారు. అయినప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో కొత్త బ్లాకులను పొందేందుకు కృషి చ�
ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత విద్యు త్ పేరుతో సీఎం రేవంత్రెడ్డి చేసిన ప్రకటన ఉత్త బోగస్ అని, సోలార్ విద్యుత్తుకు ప్రభు త్వం నిధులు విడుదల చేయాలని రెడ్కో మాజీ చైర్మన్ వై సతీశ్రెడ్డి డిమాండ్ చేశారు.
సోలార్ విద్యుత్ ఉత్పత్తిని ప్రోత్సాహించాల్సిన విద్యుత్ శాఖ ఔత్సాహికులను నిరుత్సాహానికి గురి చేస్తున్నది. లక్షలు వెచ్చించి ఇండ్లపై ఏర్పాటు చేసుకున్న సోలార్ ప్యానళ్ల ద్వారా ఉత్పత్తి అయిన విద్యుత్�
విద్యుత్ కష్టాల నుంచి బయట పడటంతోపాటు బిల్లుల భారాన్ని తగ్గించుకునేందుకు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా(ఎంఎస్ఎంఈ) పరిశ్రమలు సోలార్ విద్యుత్ వైపు అడుగులు వేస్తున్నాయి.
సోలార్ విద్యుత్తే ప్రత్యామ్నాయ మార్గమని, ఈ విద్యుత్తుతోనే పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని డిప్యూటి సీఎం మల్లు భట్టివిక్రమార్క అన్నారు. ఇదే స్ఫూర్తితో తెలంగాణలోనూ నూతన విద్యుత్ పాలసీని అమలు చేస్తా�
ఎస్ఎల్బీసీ (శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్) ప్రాజెక్టు పనులను త్వరగా పూర్తి చేయాలని నీటిపారుదలశాఖ మంత్రి ఎన్ ఉత్తమ్కుమార్రెడ్డి ఆదేశించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులపై
సోలార్ విద్యుత్తు ఉత్పత్తి కోసం కేంద్ర ప్రభు త్వం ప్రకటించిన సబ్సిడీ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలంగాణ సోలార్ ఎనర్జీ అసోసియేషన్ అ ధ్యక్షుడు బుర్ర అశోక్కుమార్ మంగళవారం కోరారు.
కర్బన ఉద్గారాలను పూర్తిగా తగ్గించాలన్న లక్ష్యంతో పరిశ్రమలు తమ విధానాలను మార్చుకుంటున్నాయని నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్ డైరెక్టర్ (ప్రాజెక్ట్స్) కే మోహన్రెడ్డి తెలిపారు.
ప్రభుత్వం కొత్తగా నిర్మిస్తున్న కలెక్టరేట్లలో ఇక సోలార్ విద్యుత్తు వెలుగులు పంచనుంది. గ్రిడ్ వినియోగాన్ని తగ్గించి సోలార్ విద్యుత్తును వినియోగించేలా ప్రభుత్వం ప్రణాళికలు రచించింది. తద్వారా ప్రభు�
ప్రజల అభివృద్ధి, సంక్షేమానికి ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేసి, ప్రభుత్వ లక్ష్యాలను సాధించాలని సంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీజైపాల్రెడ్డి పిలుపునిచ్చారు. ఇంటింటికీ ప్రభుత్వ పథ