రైతులు సోలార్ విద్యుత్ ఏర్పాటు చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నారని, విద్యుత్శాఖ తరఫున చైతన్యం చేయాలని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి సూచించారు. శనివారం హైదరాబాద్లోని మంత్రుల నివాస సముదాయంలో విద్యు
PM Modi | సోలార్ వి ద్యుత్తుపై కేంద్రం కుట్రలు చేస్తున్నదని రెడో చైర్మన్ వై సతీశ్రెడ్డి ఆరోపించారు. పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగాన్ని పెంచాల్సిన కేంద్రం, దాన్ని నిర్వీర్యం చేయాలని చూస్తున్నదని గురువార
పల్లె, పట్టణాల్లో సౌర కాంతులు విరజిమ్ముతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాలకు 40 శాతం రాయితీతోపాటు రుణ సహాయం చేసి యూనిట్లు ఏర్పాటు చేసుకునేలా చేయూతనిస్తోంది. ఈ యూనిట్లను ఏర్పాటు చేస్తే కలిగే ప్రయోజనా�
హైదరాబాద్కు చెందిన మన్ప్రీత్ సింగ్ కూడా ఆ కోవకు చెందినవాడే. మట్టితో అద్భుతాలు సృష్టిస్తాడు. పనికిరాని వ్యర్థాలకు ఓ అర్థం చెప్పి కళాఖండాలుగా మారుస్తాడు.
సింగరేణి సంస్థ చేపట్టిన మూడో దశ సోలార్ విద్యుత్లో మిగిలిన 76 మెగావాట్ల ప్లాంట్ల నిర్మాణం జూన్ నెలకల్లా పూర్తి చేయాలని సింగరేణి సీఎండీ ఎన్ శ్రీధర్ సంబంధిత ఏజెన్సీల ప్రతినిధులను ఆదేశించారు.
తెలంగాణ అభివృద్ధి, సంక్షేమంపై వినూత్న హోర్డింగులు బీజేపీ నేతలకు చెంపపెట్టులా ఉన్నాయంటున్న విశ్లేషకులు హైదరాబాద్, జూలై 1 (నమస్తే తెలంగాణ): బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు దేశంలోని వివిధ రాష్ర్టాల నుం�
రాబోయే రోజుల్లో ఇండ్లు, పరిశ్రమలకు సోలార్ విద్యుత్తు వినియోగాన్ని తప్పనిసరి చేసి దీనికి అవసరమైన ప్రోత్సాహకాలు కూడా అందించేలా ఆలోచన చేస్తున్నామని విద్యుత్తు శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్ శర�
రెన్యూవబుల్ ఎనర్జీ స్థాపిత సామర్థ్యాన్ని పెంచుకోవడంలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఈ అంశంలో దేశంలోని ఏ రాష్ట్రం కూడా తెలంగాణ స్థాయిని అందులేకపోతున్నది. 2022 డిసెంబర్ నాటికి నిర్దేశించిన లక
కాలుష్య రహిత విద్యుత్ ఉత్పత్తిపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందుకోసం ప్రత్యేకంగా ప్రోత్సాహకాలు ఇస్తోంది. ఈ క్రమంలోనే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సోలార్ విద్యుత్ ఉత్పత్తి క్రమంగ�