రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఎన్టీపీసీ సీఎండీ గురుదీప్సింగ్ నేతృత్వంలోని బృందం శనివారం జూబ్లీహిల్స్లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో సోలార్, విండ్ విద్య
రాష్ట్రంలో విద్యుత్ కోతలు తప్పవా..? అంటే ప్రస్తుత పరిస్థితులు అవుననే స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్రంలో ఏడాదికేడాది విద్యుత్ డిమాండ్ పెరుగుతున్నది. ఈ క్రమంలోనే ఈనెల 7న అత్యధిక రికార్డుస్థాయిలో 15,920 మెగావ
యుగాలుగా మనిషి జీవితం ప్రకృతితో మమేకమై సాగుతుంది. అయితే, నాగరికత పెరిగే కొద్దీ మనిషిలో స్వార్థం పెరిగింది. తన మనుగడ సజావుగా సాగడానికి ప్రకృతిని పణంగా పెడుతూ వచ్చాడు. యాంత్రిక విప్లవంతో మహోన్నత దశకు చేరు�
Global Warming | భూతాపం కారణంగా జరుగుతున్న పర్యావరణ మార్పులతో అకాల వర్షాలు, కరువు-కాటకాలు, జీవ రాశి చట్రంలో మార్పులు, ఆహార సంక్షోభం ఇలా అనేక విపత్తులు నిత్యకృత్యమయ్యాయి.
పర్యావరణానికి హాని చేయకుండా కరెంటును ఉత్పత్తి చేసేవిగా పేరొందిన సోలార్ ప్యానెల్స్ భవిష్యత్తులో ఇకపై కనిపించకపోవచ్చు. జపాన్లో ఇప్పటికే వీటి వాడకాన్ని తగ్గించేశారు.
విద్యుత్ కష్టాల నుంచి బయట పడటంతోపాటు బిల్లుల భారాన్ని తగ్గించుకునేందుకు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా(ఎంఎస్ఎంఈ) పరిశ్రమలు సోలార్ విద్యుత్ వైపు అడుగులు వేస్తున్నాయి.
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రకటించిన పీఎం సూర్యఘర్-ముఫ్తీ బిజిలీ పథకం క్షేత్ర స్థాయిలో అమలు కావడం లేదని, దరఖాస్తు చేసుకోవాలనుకునే ఔత్సాహికులకు పోర్టల్ చుక్కలు చూపెడుతున్నదని తెలంగాణ సోలార్
ఇండ్లపై సోలార్ విద్యుత్తు యూనిట్లు ఏర్పాటు చేసుకునే వారికి కేంద్ర ప్రభుత్వం రాయితీలను గణనీయంగా పెంచింది. పీఎం సూర్య ఘర్-ముఫ్త్ బిజిలీ యోజన కింద 2 నుంచి 7 కిలోవాట్లలోపు సామర్థ్యంతో కూడిన చిన్న యూనిట్ల�
ప్రభుత్వ పాఠశాలల్లో ఏటా పెరుగుతున్న విద్యుత్ బిల్లుల భారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన 6,490 బడుల్లో సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు నిర్ణయించింది. అ
విద్యార్థుల క్షేమం కోసం అన్ని వసతులు కల్పించి ప్రభుత్వ సంక్షేమ భవనాల్లో వారి బాగోగులకు కృషి చేస్తున్నది. క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి మరోలా ఉంటున్నది. అధికారులు చెబుతున్న మాటలకు, చేతలకు పొంతన ఉండడ�
సర్కారు బడులను విద్యుత్తు బిల్లుల భారం నుంచి బయటపడేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ఇప్పటికే రాష్ట్రంలోని 11 జిల్లాల్లో 1,521 బడుల్లో సౌర విద్యుత్తును అమర్చగా, మరో 5,267 స్కూళ్లల్లో సోలార్ �
Solar Charging Battry | సెల్ఫోన్లు, ల్యాప్టాప్లు, ఎలక్ట్రిక్ వాహనాలను సూర్యరశ్మి ద్వారా రీచార్జ్ చేసుకుంటే ఎంత బాగుంటుంది. ఇదే ఆలోచన హైదరాబాద్లోని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ (టీఐఎఫ్ఆర్) శ�
లండన్: గాలిలో ఏకధాటిగా ఏడాదికిపైగా ఎగురగల అధునాతన డ్రోన్ను లండన్కు చెందిన బీఏఈ సిస్టమ్స్ అనే కంపెనీ అభివృద్ధి చేసింది. సౌరశక్తితో నడిచే ఈ డ్రోన్ ఏకంగా 70 వేల అడుగుల ఎత్తులో ఎగురగలదని కంపెనీ తెలిపింద�
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మన ఊరు - మనబడి’ కార్యక్రమం తో ప్రభుత్వ బడుల రూపురేఖలు మారుతున్నాయి. విద్యా ర్థులకు కావాల్సిన మౌలిక, కనీస సదుపాయాలు, వసతు లు సమకూరుతున్నాయి.