పల్లె, పట్టణాల్లో సౌర కాంతులు విరజిమ్ముతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాలకు 40 శాతం రాయితీతోపాటు రుణ సహాయం చేసి యూనిట్లు ఏర్పాటు చేసుకునేలా చేయూతనిస్తోంది. ఈ యూనిట్లను ఏర్పాటు చేస్తే కలిగే ప్రయోజనా�
విద్యుత్ వినియోగం పెరగడంతో అందుకు వెచ్చించాల్సిన వ్యయం అధికకమవుతోంది. సాధారణ, మధ్య తరగతి ప్రజలందరూ ఏసీలతోపాటు రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, మిక్సీలు, గ్రైండర్లను వాడుతున్నారు.
తెలంగాణలో మరో అద్భుతం ఆవిష్కృతమైంది. దేశంలోనే అతిపెద్ద ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్ పురుడు పోసుకొన్నది. నీటిపై తేలియాడే ఈ విద్యుత్తు ప్లాంట్ నిర్మాణం పెద్దపల్లి జిల్లాలోని రామగుండంలో జరిగింది. న
ఆయనో లెక్కల మాస్టారు.. సౌర విద్యుత్తుతో నడిచే కారు తయారు చేయాలన్నది ఆయన కల. అందుకోసం ఏకంగా 11 ఏండ్లు కష్టపడి కారును అభివృద్ధి చేశాడు. తన ఇంటి పెరడునే ప్రయోగశాలగా మలచుకుని తన కలను సుసాధ్యం
సోలార్ యూనిట్లకు కూడా త్వరలో టీఎస్రెడ్కోతో ఒప్పందం విస్తృత అభిప్రాయ సేకరణకు మండల, జిల్లా స్థాయిలో కమిటీలు హైదరాబాద్, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ): సోలార్ యూనిట్లు, జనరిక్ మందుల షాపులను ప్రొత్సహించాలన
హైదరాబాద్లో ప్రీమియర్ ఎనర్జీస్ కొత్త ప్లాంటు విలువ 1,200 కోట్లు.. ప్రారంభించనున్న కేటీఆర్ మా తదుపరి ప్లాంట్లూ హైదరాబాద్లోనే: కంపెనీ న్యూఢిల్లీ, జూలై 27: సౌర పరికరాల తయారీ కంపెనీ ప్రీమియర్ ఎనర్జీస్.. హై�