Ganja | సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో భారీగా గంజాయి పట్టుబడింది. గంజాయిని తరలిస్తున్న ఏపీ మహిళను జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువ రూ. 3.94 లక్షలు ఉంటుందన్న
Ajit Pawar | మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ (Ajit Pawar) వివాదంలో చిక్కుకున్నారు. అక్రమ ఇసుక తవ్వకాలకు వ్యతిరేకంగా చర్యలు చేపట్టిన ఓ మహిళా ఐపీఎస్ అధికారిణి (Woman IPS Officer) పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారు.
Teen Kills Self | తల్లి మరణాన్ని కుమారుడు తట్టుకోలేకపోయాడు. తల్లి కలలో కనిపించడంతో ఆమె వద్దకు వెళ్లాలని నిర్ణయించాడు. ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దిగులుగా ఉన్న తనను తల్లి తన వద్దకు పిలిచిందని సూసై�
మహారాష్ట్రలోని షోలాపూర్ పారిశ్రామిక హబ్లో భారీ అగ్నిప్రమాదం (Massive Fire) జరిగింది. ఈ ఘటనలో ఎనిమిది మరణించారు. షోలాపూర్లో ఎండీఐసీలోని (Solapur MIDC) సెంట్రల్ టెక్స్టైల్ మిల్స్లో తెల్లవారుజామున 3.45 గంటలకు ఒక్కసార
Anti - EVM event | దేశంలో ఎన్నికలు (Elections) ఎప్పుడు, ఎక్కడ జరిగినా ఈవీఎంల (EVMs) ట్యాంపరింగ్ అంశం తెరపైకి వస్తోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ (BJP) ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసి అన్ని రాష్ట్రాల్లో అధికారంలోకి వస్తోందని ప్
Pawan Kalyan | అసెంబ్లీ ఎన్నికల్లో తాను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వల్లే గెలిచానని మహారాష్ట్రలోని సోలాపూర్ ఎమ్మెల్యేగా గెలుపొందిన తెలుగు యువకుడు దేవేంద్ర రాజేశ్ కోఠే తెలిపారు.
Ganja Seize | రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలోని 280 కిలోల గంజాయిని పోలీసులు సీజ్ చేశారు. గంజాయి స్మగ్లింగ్కు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.
ఓ ఫిబ్రవరి నెలలో మధ్యాహ్నం వేళ 77 ఏండ్ల వైజనాథ్ జగన్నాథ్ ఘోంగాడే మహారాష్ట్రలో ప్రవహించే మాన్గంగ నది ఒడ్డున నిలబడి ఉన్నాడు. అప్పుడు ఆ నది పరిస్థితి దయనీయంగా ఉండింది. అది చూసిన వైజనాథ్కు ఎంతో సిగ్గుగా అ�
మొబైల్ ఫోనులో అశ్లీల చిత్రాలు చూడటంతోపాటు స్కూల్లో విద్యార్థినులను వేధిస్తున్నాడని 14 ఏండ్ల కుమారుడికి ఓ తండ్రి విషమిచ్చి చంపేశాడు. ఎవరకీతెలియకుండా బాలుడి మృతదేహాన్ని ఇంటికి సమీపంలోని మురికికాల్వల�
Sushil Kumar Shinde | 2024 లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. మహారాష్ట్రకు చెందిన ఓ సీనియర్ నేత (senior leader) కీలక ప్రకటన చేశారు. క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు (retires from active politics).
MLC Kavitha | తెలంగాణలో వార్ వన్ సైడేనని, బీఆర్ఎస్ పార్టీ భారీ మెజారిటీతో మరోసారి అధికారంలోకి వస్తుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. మూడోసారి సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని.. హ్యాట్రిక్ కొడుతా