Sushil Kumar Shinde | 2024 లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. మహారాష్ట్రకు చెందిన ఓ సీనియర్ నేత (senior leader) కీలక ప్రకటన చేశారు. క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు (retires from active politics).
MLC Kavitha | తెలంగాణలో వార్ వన్ సైడేనని, బీఆర్ఎస్ పార్టీ భారీ మెజారిటీతో మరోసారి అధికారంలోకి వస్తుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. మూడోసారి సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని.. హ్యాట్రిక్ కొడుతా
MLC Kavitha | మహారాష్ట్ర సోలాపూర్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పర్యటించనున్నారు. స్థానికంగా జరిగే బతుకమ్మ సంబురాల్లో పాల్గొననున్నారు. నగరంలోని పుంజాల్ మైదాన్లో జరిగే బతుకమ్మ పండుగ ఉత్సవంలో పెద్ద ఎత్తున పాల్
మహారాష్ట్రలో రైతుల ఆత్మహత్యలకు అక్కడ అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వ వైఫల్యమే కారణమని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు విమర్శించారు. అనేక మంది రైతులు పిట్టల్లా రాలిపోతున్నా బీజేపీ సర్�
Minister Harish Rao | మహారాష్ట్రలోని సోలాపూర్లో పద్మశాలీల ఆరాధ్య దైవం మారండేయ రథోత్సవ కార్యక్రమం బుధవారం ఘనంగా జరగనున్నది. తెలంగాణ నుంచి వెళ్లి సోలాపూర్లో స్థిరపడిన పద్మశాలీల ఆధ్వర్యంలో పెద్దఎత్తున జరగనున్న రథ�
BRS Party | తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో మహారాష్ట్రలోని సోలాపూర్ నియోజకవర్గం పరిధిలోని గ్రామాల సర్పంచ్లో గులాబీ గూటికి చేరారు. సర్పంచ్లందరికీ కేసీఆర�
గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా సోలాపూర్లోని పాండురంగ దేవాలయంలో తొలిఏకాదశి పురస్కరించుకుని భక్తులకు 10,116 తులసి మొక్కలు అందించారు. పాండురంగ విఠలునికి అత్యంత ప్రీతిపాత్రమైన తులసి మొక్కలు ఇవ్వటం సంతృప్
ముందు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సు.. దాని ముందు భద్రతా సిబ్బంది. చీమల దారుల్లా ముంబై జాతీయ రహదారి-65పై దాదాపు ఆరేడు కిలో మీటర్ల పొడవునా కార్లు.. ఊరున్న చోట దారికిరువైపులా జనసందోహం.
హైదరాబాద్ నుంచి మహారాష్ట్రకు బీఆర్ఎస్ కారు దూసుకుపోతున్నది. సోమవారం ఉదయం ప్రగతి భవన్ నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి రథం 600 కార్ల కాన్వాయ్తో 65వ నంబరు జాతీయ రహదారిపై రయ్ రయ్ మంటూ దూసుకెళ్లింది.
CM KCR | ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మహారాష్ట్ర పర్యటనలో భాగంగా సోమవారం సాయంత్రం సోలాపూర్కు చేరుకున్నారు. రెండు రోజుల పర్యటన కోసం ఇవాళ ఉదయం హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో రెండు ప్రత్యేక బస్సుల�
Rose Petals : విఠలేశ్వరుడి భక్తులపై గులాబీ పువ్వుల రేకులను చల్లేందుకు బీఆర్ఎస్ పార్టీ ప్లాన్ వేసింది. తెలంగాణ సీఎం కేసీఆర్ పండరీపుర్ వెళ్తున్న నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఆషాడ �
ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) మహారాష్ట్ర (Maharashtra) పర్యటనకు బయల్దేరారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా హైదరాబాద్లోని ప్రగతి భవన్ (Pragathi Bhavan) నుంచి రోడ్డు మార్గాన రెండు ప్రత్యేక బస్సులు, 600 కార్లతో కూడిన భారీ కాన్వాయ్త�