సాఫ్ట్వేర్ హబ్లుగా పోటీపడుతున్న హైదరాబాద్, బెంగళూ రు మధ్య నిత్యం నెట్జన్లు పోలిక తెస్తుంటా రు. అనేకసార్లు జరిగిన నెట్ డిబేట్లో నివాస యోగ్యంగా హైదరాబాదే బెస్ట్ అంటూ పలువు రు ఏకగ్రీవంగా తేల్చార�
వారంతా బాగా చదువుకుని ఉన్నత స్థానాల్లో పనిచేస్తున్నవారే. సోషల్ మీడియాను సైతం శాసించే సాఫ్ట్వేర్ ఇంజనీర్లే. కానీ,అత్యాశకుపోయి సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుతున్నారు. వాళ్లు చెప్పే మాయమాటలను గుడ్డిగా నమ
ఆ పాప వయస్సు రెండేళ్లే. కానీ, ఒకసారి చూసిన జంతువులు, వస్తువుల పేర్లు చెబుతూ, పెయింటింగ్స్ వేస్తూ ఆకట్టుకుంటున్నది. తాజాగా ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు సాధించింది జిల్లా కేంద్రానికి చెందిన
సైబర్ నేరాలకు పాల్పడుతున్న కొందరు చైనీయులు భారతీయులను పావుగా వాడుతూ.. దేశ వ్యాప్తంగా వేల కోట్ల రూపాయలు దోచేస్తున్నారు. ఇందులో 30 శాతం వరకు కమీషన్లు, జీతాల రూపంలో ఇక్కడ సహకరిస్తున్న వారి కోసం వెచ్చిస్తూ.. 70
హైదరాబాద్ నగరంలో ఈవెంట్ ఇండస్ట్రీకి ఉజ్వల భవిష్యత్తు ఉన్నదని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా, పర్యాటక, సాంసృతిక శాఖల మంత్రి డాక్టర్ శ్రీనివాస్గౌడ్ తెలిపారు. హైటెక్స్లో జూలై 24, 25 తేదీల్లో నిర్వహించ తలపెట్�
కొరియాకు చెందిన ఆటోమొబైల్ సంస్థ కియా ఇండియా.. 30 వేల యూనిట్ల కారెన్స్ కార్లను రీకాల్ చేస్తున్నట్టు ప్రకటించింది. సాఫ్ట్వేర్ను అప్డేట్ చేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నది.
డాటా ఎంట్రీ ఉద్యోగాల పేరుతో వేలాదిమందిని మోసగించి భారీగా డబ్బు దండుకున్న బీజేపీ నాయకుడు గడగోని చక్రధర్గౌడ్ లీలలు ‘మోసగాళ్లు’ సినిమాను మైమరిపిస్తున్నాయి. నిరుద్యోగుల నుంచి ఆయన ఏకంగా రూ.50 కోట్లు దండుక�
హైటెక్ టెక్నాలజీని ఉపయోగించి పేకాట ఆడుతున్న స్థావరంపై బాలానగర్ ఎస్ఓటీ పోలీసులు దాడి చేసి ఆరుగురిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.29,11,850 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.
ఇజ్రాయెల్కు చెందిన ఓ బృందం భారత్తో సహా 30 దేశాల ఎన్నికల్లో జోక్యం చేసుకున్నదనే విషయం సంచలనం రేపుతున్నది. ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసేలా సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ను ప్రచారం చేసేందుకు టీమ్ జార్జ
Elon Musk | ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విట్టర్ సీఈఓ పదవి నుంచి త్వరలో తప్పుకుంటానని ఎలాన్ మస్క్ ప్రకటించారు. ఈ ఉద్యోగంలో చేరే మూర్ఖుడు దొరికిన వెంటనే తాను సీఈఓ పదవికి రాజీనామా
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సందర్భంలో కేంద్రప్రభుత్వం ఇచ్చిన హామీలేవీ గత ఎనిమిదేండ్లలో నెరవేరలేదని తెలంగాణ మేధావులు, విద్యావేత్తలు, ప్రొఫెసర్లు ఆవేదన వ్యక్తంచేశారు. విద్య, వైద్య సంస్థలు, ప్రాజెక్టుల కేటాయ