Elon Musk | ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విట్టర్ సీఈఓ పదవి నుంచి త్వరలో తప్పుకుంటానని ఎలాన్ మస్క్ ప్రకటించారు. ఈ ఉద్యోగంలో చేరే మూర్ఖుడు దొరికిన వెంటనే తాను సీఈఓ పదవికి రాజీనామా
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సందర్భంలో కేంద్రప్రభుత్వం ఇచ్చిన హామీలేవీ గత ఎనిమిదేండ్లలో నెరవేరలేదని తెలంగాణ మేధావులు, విద్యావేత్తలు, ప్రొఫెసర్లు ఆవేదన వ్యక్తంచేశారు. విద్య, వైద్య సంస్థలు, ప్రాజెక్టుల కేటాయ
వేతనాలు, బోనస్ పెంపులు, ప్రోత్సాహకాలతో ఉద్యోగుల్ని ఉత్సాహపర్చిన దేశీ ఐటీ పరిశ్రమ హఠాత్తుగా రూట్ మార్చుకుంది. ఈ పరిశ్రమకు ప్రధాన మార్కెట్ అయిన అమెరికాలో మాంద్యం వస్తుందన్న అంచనాలతో వ్యయాలు తగ్గించుక
రోడ్డుపై, నీళ్లలో నడిచే కార్లను జేమ్స్ బాండ్ సినిమాల్లోనే చూశాం. దాన్ని నిజం చేయబోతున్నది టెస్లా కంపెనీ. నీళ్లపై నడిచే కారును అందుబాటులోకి తెస్తామని టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ప్రకటించారు.
సాఫ్ట్వేర్కు చిక్కకుండా ఎత్తులు కువైట్ నుంచి డిపోర్టు అయిన వారికి మళ్లీ వీసా వచ్చేలా ఆపరేషన్ విదేశాలకు పంపేందుకు వక్రమార్గం నలుగురు నిందితుల అరెస్టు హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 1 (నమస్తే తె�
భారతదేశ స్వాతంత్య్ర శతాబ్ది ఉత్సవాల నాటికి ఇండియా సాఫ్ట్ సూపర్ పవర్గా ఎదగాలని రాష్ట్ర బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్�
అవకతవకలకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు టీసీఎస్తో సంప్రదింపులు త్వరలోనే రెండో విడత గొర్రెల పంపిణీ హైదరాబాద్, జూన్ 29 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టి
ఐటీ ఇలాకా మురిసిపోయింది. దేశ, విదేశాల నుంచి ప్రముఖులు తరలిరాగా సందడిగా మారింది. ఆలోచనలను పంచుకొని.. అద్భుతాల ఆవిష్కరణకు వేదికైన టీ హబ్ 2.0ను మంగళవారం సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన
కరోనా ఉధృతి సమయంలో మొదలైన వర్క్ ఫ్రం హోం పద్ధతికే ఐటీ ఉద్యోగులు మొగ్గు చూపుతున్నారు. బలవంతంగా ఆఫీస్కు రావాల్సిందేనని కంపెనీ ఆదేశిస్తే రాజీనామా చేస్తున్నారు. ఈ ఒరవడి ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్నది. �
కృత్రిమ మేధ... ప్రపంచాన్ని వేగంగా చుట్టేస్తున్న సరికొత్త సాంకేతికత. ఈ టెక్నాలజీని రేడియాలజీ విభాగంలోనూ ప్రవేశపెట్టింది మధ్యప్రదేశ్కు చెందిన మీనాక్షి సింగ్. ఎక్స్రే, సీటీ స్కాన్ రిపోర్టుల తయారీలో వై�
వరంగల్ : సాఫ్ట్ వేర్ రంగంలో వరంగల్కు ఉజ్వలమైన భవిష్యత్ ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. హైదరాబాద్ తర్వాత అన్ని హంగులు కలిగిన నగరం వరంగల్ అని కేటీఆర్ పే�