Hyderabad | వెంగళరావునగర్, మార్చి 9: సాఫ్ట్వేర్ ఉద్యోగం చేయాలన్న ఆ యువకుడి ఆశలతో ఆడుకున్నాడో కేటుగాడు. కన్సల్టెన్సీ పేరుతో మంచి కంపెనీలో భారీ జీతంతో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించాడు. యువకుడి నుంచి రూ.2.25 లక్షలు త
నేటి యువతలో వందకు 90శాతం మంది సాఫ్ట్వేర్ ఉద్యోగం కావాలనే లక్ష్యంతో ఇంజినీరింగ్ చదువుతున్నారని, దీనివల్ల ఐఐటీల్లో ప్లేస్మెంట్లు తగ్గుతున్నాయని ఐఐటీ హైదరాబాద్ డైరక్టర్ బీఎస్ మూర్తి అన్నారు.
సాఫ్ట్వేర్ జాబ్ అంటే ఐదంకెలతో మొదలయ్యే జీతం. వారానికి ఐదు రోజులే పని. అద్దాల భవనాల్లో ఉద్యోగం. అద్భుతమైన భవిష్యత్తు. ఇప్పటివరకు అందరిలో ఉన్న భావన ఇదే. అందుకే, మన దేశంలో ఇంజినీరింగ్ కోర్సులకు ఉండే డిమా�
‘సీరియల్స్' అంటేనే పుట్టెడు కష్టాలు, బకెట్లకొద్దీ కన్నీళ్లు. ఆ పాత్రల్లో నటించడం మరీ కష్టం. కానీ, ‘ఇష్టమైన పనేదీ కష్టం కాదండోయ్' అంటున్నారు చిన్నతెర నటి మౌనిక.
అతడు చేస్తున్నది సాఫ్ట్వేర్ ఉద్యోగం అయినా మౌంట్ ట్రెక్కింగ్ అంటే చాలా ఇష్టం. చిన్నప్పుడు సరదాగా స్నేహితులతో కలిసి మల్లూరు గుట్టలపైకి వెళ్లి చుట్టూ కలియదిరిగేవాడు. అలా పర్వతారోహణ చేయాలనే ఆలోచన అతని
ఆ పాప వయస్సు రెండేళ్లే. కానీ, ఒకసారి చూసిన జంతువులు, వస్తువుల పేర్లు చెబుతూ, పెయింటింగ్స్ వేస్తూ ఆకట్టుకుంటున్నది. తాజాగా ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు సాధించింది జిల్లా కేంద్రానికి చెందిన
యూట్యూబ్ లింకులు క్లిక్ చేసి డబ్బు సంపాదించవచ్చనే ఆశతో.. ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ పలు సార్లు పెట్టుబడి పెట్టి రూ. 36 లక్షలు పోగొట్టుకున్నాడు. పార్ట్టైమ్ జాబ్ పేరుతో బాధితుడికి వాట్సాప్కు మేసేజ్ వచ�
Agriculture | ఆ యువకుడు ఓ వైపు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూనే.. మరోవైపు కూరగాయల సాగులో రాణిస్తున్నాడు. ఆన్లైన్లో విధులు నిర్వర్తిస్తూనే, ప్రత్యేకంగా సమయం కేటాయించుకొని తన తండ్రితో కలిసి అత్యాధునిక పద్ధతిలో పం�
సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో స్థిరపడాలనుకొనే విద్యార్థులకు ఇంటర్మీడియట్ స్థాయిలోనే అవకాశాలు కల్పించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని విద్యాశాఖ మంత్రి పీ సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. అందులో భాగంగా ప�
మరికొద్ది గంటల్లో పెండ్లి పీటలు ఎక్కాల్సిన వధువు విగతజీవిగా మారింది. పచ్చని పందిరి కింద సంతోషంగా గడపాల్సిన ఇంట్లో రోదనలు మిన్నంటాయి. నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండల కేంద్రంలో వధువు ఆత్మహత్య చేసుకున్న
ఇంటర్ పాసై.. ఫేక్ డిగ్రీ సర్టిఫికెట్తో సాఫ్ట్వేర్ ఉద్యోగం పొందిన ఓ యువకుడిని రాచకొండ ఎల్బీనగర్ ఎస్వోటీ బృందం అరెస్టు చేసింది. పోలీసుల కథనం ప్రకారం.. సరూర్నగర్కు చెందిన మల్లికార్జున గాంధీ ఇంటర్