Car Accident | హయత్ నగర్ మండలం కుంట్లూరుకు చెందిన బత్తుల భార్గవ్ యాదవ్(23), సైనిక్ పురికి చెందిన చేతి వర్షిత్(22), ఓల్డ్ అల్వాల్కి చెందిన ప్రవీణ్, వైజాగ్కు చెందిన దినేష్ .. నలుగురు యాక్సెంచర్ కంపెనీకి చెందిన సాఫ్ట్ వే�
ప్రపంచవ్యాప్తంగా టెక్ ఉద్యోగాల కోత కొనసాగుతున్నది. ఈ ఏడాది ఇప్పటివరకు సుమారు 100 కంపెనీలు 27 వేల మందికిపైగా ఉద్యోగులపై వేటు వేశాయి. ఆర్థిక అస్థిరతతో గ్లోబల్ మార్కెట్లలో ఒత్తిడి, టారిఫ్ వార్, అమెరికాలో మ
భారత సిలికాన్ వ్యాలీగా పేరొందిన బెంగళూరులో ఎన్నడూ లేని సంక్షోభం నెలకొంది. ఈ టెక్ హబ్ ప్రస్తుతం తీవ్ర ఉద్యోగ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. వ్యయ నియంత్రణ చర్యలతో పాటు ఆటోమేషన్, కృత్రిమ మేధ కారణంగా ఐటీ
హైదరాబాద్లో మరో రియల్ ఎస్టేట్ సంస్థ మోసం వెలుగులోకి వచ్చింది. బైబ్యాక్ పాలసీ పేరుతో సువర్ణభూమి ఇన్ఫ్రా డెవెలపర్స్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ బొల్లినేని శ్రీధర్, డైరెక్టర్ బొల్లినేని దీప్తి త�
సాఫ్ట్వేర్ ఉద్యోగులకు గత ఆర్థిక సంవత్సరం (2023-24) నిరాశనే మిగిల్చింది. అంతకుముందు రెండు ఆర్థిక సంవత్సరాలు సిబ్బంది జీతాలను రెండంకెల స్థాయి వృద్ధిలో పెంచిన ప్రధాన ఐటీ రంగ సంస్థలు..
అర్ధరాత్రి క్యాబ్ను అడ్డగించి డ్రైవర్పై దాడి చేసి.. సాఫ్ట్వేర్ ఉద్యోగులను దోచుకున్నారు దుండగులు. ఈ ఘటన జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం అర్ధరాత
Software employees | అర్ధరాత్రి క్యాబ్ను అడ్డగించి డ్రైవర్ పై దాడిచేసి సాఫ్ట్వేర్ ఉద్యోగుల(Software employees) వద్ద దోపిడికి పాల్పడిన సంఘటన జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
మద్యం మత్తులో లగ్జరీ కారును నడిపి ఇద్దరు యువ సాఫ్ట్వేర్ ఉద్యోగులను బలి తీసుకున్న పుణెకు చెందిన టీనేజర్ ఆ ప్రమాదానికి ముందు పబ్లో కేవలం 90 నిమిషాల్లో 48 వేలు ఖర్చు చేశాడు. ప్రమాదానికి ముందు అతడు స్నేహిత�
క్రికెట్ ప్రేమికుల అభిమానాన్ని ఆసరాగా తీసుకుని బ్లాక్లో ఐపీఎల్ మ్యాచ్ టికెట్లు అమ్ముతున ముగ్గురు సాఫ్ట్వేర్ ఉద్యోగులను సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు.
విద్యార్థులే లక్ష్యంగా నిషేధిత ఈ-సిగరెట్లను (E-Cigarettes) అమ్ముతున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ-సిగరెట్లు విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను ఎస్వోటీ పోలీసులు అదుపులోక
Cyber Crime | పార్ట్టైమ్ ఉద్యోగాల పేరుతో సైబర్నేరగాళ్లు చేస్తున్న మోసాల్లో బాధితులు ఎక్కువగా సాఫ్ట్వేర్ ఉద్యోగులే ఉంటున్నారు. వీరంతా ఒక ఉద్యోగం చేస్తూ.. డబ్బు వస్తుందన్న భావంతో పార్ట్టైమ్ ఉద్యోగం వైపు �
విజయవాడ, హైదరాబాద్కు చెందిన కొందరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు తమ కుటుంబ సభ్యులలో లేని వైకల్యాలు, దీర్ఘకాలిక అనారోగ్యాల పేరుతో తప్పుడు రీఫండ్లను క్లెయిమ్ చేసి సుమారు రూ.40 కోట్ల స్కాంకు పాల్పడినట్లు ఐటీ అధ�
సనత్నగర్ ఎస్ఆర్టీ కాలనీలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు సంబంధించి సంకేత్ స్వచ్ఛంద సంస్థ రూపొందించిన సూచనలను మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అభినందించారు. శనివారం సనత్నగర్ కూరగాయల మార్కెట్ ప�