సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడన్న ఆరోపణల నేపథ్యంలో పోలీసులు వరంగల్ నగరంలోని బీఆర్ఎస్ కార్యకర్త బాబుమియాను అరెస్టు చేశారు. ఇటీవల ముఖ్యమంత్రి చేసిన ‘ఎవరు నంది.. ఎవరు పంది’ అనే కామెంట్లపై.. ‘నంది ఫొటోతో �
ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడని ఆరోపిస్తూ గురువారం కోదాడకు చెందిన బీఆర్ఎస్ కార్యకర్త మాదల ఉపేందర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తనకేమీ తెలియదని.. సోషల్ మీడియాలో వస�
సోషల్మీడియాలో రాజకీయ, సామాజికాంశాలపై నిర్మొహమాటంగా అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తుంటారు నటుడు రాహుల్ రామకృష్ణ. తాజాగా ఆయన ఎక్స్ వేదికగా ‘చితి చివరిదాంక..కేసీఆరే’ అంటూ చేసిన పోస్ట్ వైరల్గా మారింది. అ�
Manu Bhaker: ఒలింపిక్ షూటర్ మనూ భాకర్ తన సోషల్ మీడియా అకౌంట్లో ఓ మెసేజ్ పోస్టు చేశారు. యువత చెడు భాషను మాట్లాడడం మానుకోవాలని ఆమె కోరారు. తిట్టుకోవడం, దుర్భాషలాడడం .. మంచి పద్దతి కాదన్నారు.
Iran Embassy | అమెరికా-ఇరాన్ (US-Iran) దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో యూకే (United Kingdom) లోని ఇరాన్ దౌత్య కార్యాలయం (Iran Embassy) చేసిన ఓ పోస్ట్ వైరల్గా మారింది. అమెరికా-ఇజ్రాయెల్ (US-Israel) తో జరుగుతున్న యుద్ధంలో శత్రువ�
అపార్థం చేసుకునే అవకాశం ఉన్న లేదా స్వీయ ప్రచారంగా కనిపించే సోషల్ మీడియా పోస్టులకు దూరంగా ఉండాలని, తమ విజయాలను వాణిజ్య ప్రకటనల కోసం ఉపయోగించుకోకుండా చూసుకోవాలని ఇటీవల సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీ
హాలియా మున్సిపల్ పరిధిలోని ఆర్యవైశ్యులు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయొద్దని అదే సామాజిక వర్గానికి చెందిన నాయకుడు సోషల్ మీడియాలో పోస్టు పెట్టడం కలకలం సృష్టించింది.
Immanuel | జబర్ధస్త్ కార్యక్రమంతో ఫుల్ ఫేమస్ అయిన కమెడీయన్ ఇమ్మాన్యుయేల్. ఇటీవల ముగిసిన బిగ్బాస్ తెలుగు సీజన్ 9లో జబర్దస్త్ కమెడియన్ ఇమ్మాన్యుయేల్ నాలుగో స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. ఒక దశలో టైట
Immanuel | 2025 సంవత్సరం సెలబ్రిటీ ప్రేమకథలు, పెళ్లిళ్లతో హాట్ టాపిక్గా మారింది. కొత్తగా ప్రేమలో పడినవారు, తమ ప్రేమను బహిర్గతం చేసినవారు, సీక్రెట్ రిలేషన్షిప్స్ కొనసాగిస్తున్నవారు… ఇలా బాలీవుడ్ నుంచి టాలీవుడ్
ఓటర్లకు చీరలు, కుక్కర్లు, మందుబాటిళ్లు, డబ్బులు పంచటం సాధారణంగా కనిపించేదే. కానీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా కాంగ్రెస్ ప్రలోభాలు హైటెక్ పద్ధతిలో కొనసాగాయి. హవాలా మార్గంలో డబ్బులు చేతులు మారినట్�
సోషల్ మీడియాలో పోస్టు చేసినందుకు మండల కేంద్రానికి చెందిన ఇద్దరికి నోటీసులు ఇచ్చి వారి సెల్ఫోన్లను శనివారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం .. పందాగ్రస్టు వేడుకల్లో భాగ�
Madhavi Reddy | ఆంధ్రప్రదేశ్లో సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ప్రచారాలపై ప్రభుత్వం దృష్టి సారించిన వేళ.. కడపలో రాజకీయ దుమారం రేగింది. కడప టీడీపీ ఎమ్మెల్యే మాధవి రెడ్డిని కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు ప�
చనిపోయిన పాత నళినిని ఎక్యుమేషన్ చేసి బయటకు తీసి, తన ప్రశాంత జీవితంలో సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) మళ్లీ తుఫాన్ సృష్టించారని, తనకు ఏమైనా జరిగితే ఆయనదే పూర్తి బాధ్యత అని మాజీ డీఎస్పీ దోమకొండ నళిని (DSP Nalini) ఆరోపించా