కర్ణాటకలోని హుబ్లీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కొంతమంది పట్టణంలోని పోలీసుస్టేషన్పై మూకదాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 12 మంది పోలీసు సిబ్బందికి గాయాలు కాగా, పలు వాహనాలు ధ్వంసమయ్యాయి.
ఓ వర్గాన్ని ఉద్దేశించి, సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు పెద్ద వివాదానికి దారి తీసింది. హుబ్లీ ధార్వాడ్లోని ఓ వ్యక్తి ఓ వర్గాన్ని వ్యతిరేకిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ వర్గీయులు తీవ్ర
వాషింగ్టన్: సర్జరీ సమయంలో ఏడ్చినందుకు ఒక మహిళకు ఆసుపత్రి బిల్లులో భావోద్వేగం పేరుతో స్వల్పంగా చార్జ్ చేశారు. ఆ మహిళ ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అయ్యింది. సాధారణంగా ఆసుపత్రి అన్నా, అం�