Gold Smuggling | దుబాయ్, షార్జాల నుంచి వేర్వేరు విమానాల్లో బంగారం స్మగ్లింగ్ చేస్తున్న ఇద్దరు మహిళలు సహా ఆరుగురు వ్యక్తులను ఢిల్లీ, చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయాల్లో కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు. ఆ బంగారం వి
Gold-Diamond Seize | మహారాష్ట్ర రాజధాని ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో అక్రమంగా తరలిస్తున్న రూ.6.46 కోట్ల విలువైన బంగారం, వజ్రాలను కస్టమ్స్ అధికారులు సోమవారం రాత్రి స్వాధీనం చేసుకున్నారు.
చెన్నై, ముంబై, బీహార్ నుంచి బంగ్లాదేశ్, దుబాయ్, శ్రీలంక తదితర దేశాలకు ఉల్లిగడ్డల స్మగ్లింగ్ జరుగుతున్నట్టు తెలుస్తున్నది. భారత్లో మినహా ఇతర దేశాల్లో కిలో ఉల్లిగడ్డ వెయ్యి రూపాయలు పైనే ఉండటంతో స్మగ్
గంజాయి స్మగ్లింగ్ చేస్తూ ఇద్దరు ఆంధ్రా పోలీసులు (AP Police) పట్టుబడ్డారు. శుక్రవారం ఉదయం ఇద్దరు వ్యక్తులు బాచుపల్లిలో (Bachupally) గంజాయి అమ్మడానికి ప్రయత్నిస్తున్నట్లు బాలానగర్ ఎస్ఓటీ పోలీసులకు సమాచారం అందింది.
Gold Smuggling | మయన్మార్ నుంచి ఇద్దరు వ్యక్తులు అక్రమంగా తరలిస్తున్న 20 బంగారం బిస్కట్లను డీఆర్ఐ అధికారులు పట్టుకుని, నిందితులను అరెస్ట్ చేశారు. వాటి విలువ రూ.2.07 కోట్లు ఉంటుందని అంచనా వేశారు.
కారులో గంజాయి తరలిస్తున్న ఓ వ్యక్తిని హయత్నగర్ పోలీసులు అరెస్టు చేశారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు. పట్టుబడిన నిందితుడి నుంచి రూ. 25 లక్షల విలువజేసే 87.6 కేజీల గంజాయి, కారు, సెల్ఫోన్ను స్వాధీనం �
పీ, ఒడిశా నుంచి హైదరాబాద్ మీదుగా మహారాష్ట్రకు గంజాయి స్మగ్లింగ్ జరుగుతుందనే పక్కా సమాచారంతో తెలంగాణ స్టేట్ యాంటీ నార్కొటిక్ బ్యూరో(టీనాబ్), బొల్లారం పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించారు.
Gold Seized | భారత్, బంగ్లాదేశ్ సరిహద్దుల్లో పశ్చిమ బెంగాల్ లో ఒక గ్రామంలో దాచిపెట్టిన స్మగ్లింగ్ బంగారాన్ని బీఎస్ఎఫ్, డీఆర్ఐ అధికారులు జప్తు చేశారు. దాని విలువ రూ.8.50 కోట్లని అంచనా.
Diamonds Smuggling: టీ పొడి ప్యాకెట్లలో వజ్రాలు స్మగ్లింగ్ చేస్తున్న ముంబై వ్యక్తిని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. సుమారు కోటిన్నర విలువైన వజ్రాలను అతను స్మగ్లింగ్ చేస్తున్నాడు. దుబాయ్కు వెళ్తున్�
బాలబాలికల(18 ఏండ్ల కంటే తక్కువ వయసు ఉన్నవారు) అక్రమ రవాణాలో బీజేపీ పాలిత ఉత్తర ప్రదేశ్ అగ్ర స్థానంలో ఉంది. యూపీలో పరిస్థితి ఆందోళనకర స్థాయిలో ఉన్నదని తాజా అధ్యయనం పేర్కొన్నది.
నిషేధిత సరకులు, మద్యం లాంటివి అక్రమ రవాణా జరగకుండా సరిహద్దు చెక్పోస్టు యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆదిలాబాద్ ఎస్పీ ఉదయ్కుమార్రెడ్డి ఆదేశించారు. ఎస్పీ సోమవారం తలమడుగు పోలీస్ స్టేషన్, తెలంగాణ రా