క్యాప్సూల్స్ రూపంలో కొకైన్ను మింగి స్మగ్లింగ్ చేస్తున్న గినియా-బిస్సావు దేశానికి చెందిన మహిళను కస్టమ్స్ అధికారులు ఢిల్లీ ఎయిర్పోర్టులో అదుపులోకి తీసుకొన్నారు.
నల్లబెల్లాన్ని అక్రమంగా తరలిస్తుండగా పోలీసు లు పట్టుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని, ఆటోను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. శుక్రవారం తాండూరు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ అనంత య్య తెలిపిన వివరాలు.. �
ఆదిలాబాద్ జిల్లాలోని పెన్గంగ నదీ పరీవాహక ప్రాంతాల నుంచి ఇసుకను దళారులు అక్రమంగా రవాణా చేస్తున్నారు. జేసీబీలతో తవ్వుతూ జిల్లాలోని వివిధ ప్రాంతాలతోపాటు మహారాష్ట్రకు తరలిస్తున్నారు. రవాణాను అడ్డుకోవా
కొబ్బరి బొండాల మాటున గంజాయిని స్మగ్లింగ్ చేస్తున్న ఉప సర్పంచ్తో సహా నలుగురి ముఠాను వరంగల్ పోలీసు కమిషనరేట్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.
Gold Seize | డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ సోమవారం పెద్ద ఎత్తున బంగారాన్ని తరలిస్తుండగా పట్టుకున్నారు. ‘ఆపరేషన్ ఈస్టర్న్ గేట్వే’ స్పెషల్ ఆపరేషన్ నిర్వహించి, బంగారం అక్రమ రవాణా గుట్టు రట్టు చే�
అరుదైన జంతువులను విదేశాల నుంచి అక్రమంగా తరలిస్తున్న ముగ్గురిని డీఆర్ఐ అధికారులు అరెస్టు చేశారు. బ్యాంకాక్ నుంచి బెంగళూరులోని కెంపెగౌడ విమానాశ్రయానికి వచ్చిన ప్రయాణికులను
Sea Horses | సముద్రపు గుర్రాలు..! అంటే ఇవి నిజంగా గుర్రాలు కావు..! గుర్రాల ముఖాలను పోలిన ముఖంతో ఉండే ఒక రకం చేపలు..! ఇవి అంతరించిపోతున్న జీవుల జాబితాలో ఉన్నాయి..!
ముంబయి అంతర్జాతీయ ఎయిర్పోర్టులో శుక్రవారం సుమారు రూ.47 కోట్ల విలువైన హెరాయిన్, కొకైన్ను కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. ఓ వ్యక్తి సౌతాఫ్రికా నుంచి కెన్యా మీదుగా ముంబయికి 4.47 కిలోల హెరాయిన్ను డాక్య�
తీయ దర్యాప్తు సంస్థల కండ్లు గప్పి సింథటిక్ డ్రగ్స్ను ఎయిర్ కార్గో ద్వారా విదేశాలకు సరఫరా చేస్తున్న ముఠాలపై తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. రెండేండ్ల నుంచి ఈ అక్రమ దందా నడుస్తున్నా.. జాతీయ దర
ఇసుక ట్రాక్టర్లను పట్టుకున్నట్లు ఎస్సై వెంకన్న తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. నందనం గ్రామంలోని వాగు నుంచి ఇసుక అక్రమంగా తరలిస్తున్నట్లు వచ్చిన సమాచారంతో పోలీసులు సిబ్బందితో తనిఖీలు నిర్వహించారు