చెన్నై : రూ 10 కోట్ల విలువైన 20 టన్నుల ఏ గ్రేడ్ స్మగుల్డ్ ఎర్ర చందనం దుంగలను తమిళనాడు పోలీసులు సోమవారం స్వాధీనం చేసుకున్నారు. మధురై-ట్యుటికోరిన్ జాతీయ రహదారిలో పూడూర్ పందియపురం టోల్ప్లాజా సమ�
శంషాబాద్ : శంషాబాద్ ఎయిర్పోర్టులో రెండు వేర్వేరు ఘటనల్లో ఇద్దరు ప్రయాణీకుల నుంచి 412 గ్రాముల స్మగ్లింగ్ బంగారం ను కస్టమ్స్అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన మంగళవారం చోటుచేసుకుంది. కస్టమ్స్ వ�
గాల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు పరారైన స్మగ్లర్లు.. గంజాయి స్వాధీనం విశాఖ ఏజెన్సీలోని లంబసింగిలో ఘటన నీలగిరి, అక్టోబర్ 17: విశాఖ జిల్లా ఏజెన్సీలోని లంబసింగిలో ఆదివారం నల్లగొండ పోలీసులపై గంజాయి స్మగ్ల�
హైదరాబాద్, అక్టోబర్ 3 (నమస్తేతెలంగాణ): పులి చర్మాన్ని, గోళ్లను తరలిస్తున్న నలుగురు నిందితులను ములుగు ఫారెస్ట్ అధికారులు ఆదివారం అరెస్టు చేశారు. ఛత్తీస్గఢ్ సరిహద్దులోని తాడ్వాయి కోడిశాల సమీపంలో తనిఖ
నలుగురు నిందితుల అరెస్ట్మహబూబాబాద్, అక్టోబర్ 1 : పది లక్షల విలువైన క్వింటాల్ గంజాయిని స్వాధీనం చేసుకొని, నలుగురు నిందితులను మహబూబాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం మహబూబాబాద్ టౌన్ పోలీస్స�
మహాముత్తారం : అడవిలో అక్రమంగా నిల్వ చేసిన టేకు దుంగలను అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకుని మహదేవ్పూర్ కలప డిపోకు మంగళవారం తరలించారు. వివరాల్లోకి వెలితే.. పెగడపల్లి ఫారేస్ట్ రేంజర్ సుష్మరావ్ తెలిపి�
శంషాబాద్, సెప్టెంబర్ 13: శంషాబాద్ ఎయిర్పోర్టులో సోమవారం కస్టమ్స్ అధికారులు పది తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు. అధికారులకు అందిన సమాచారంతో.. విమానంలో రియాద్ నుంచి వచ్చిన హైదరాబాద్కు చెందిన సుర�
హైదరాబాద్, మే 7 (నమస్తే తెలంగాణ): శంషాబాద్ విమానాశ్రయంలో మరోమారు భారీగా బంగారం పట్టుబడింది. గుర్తు తెలియని వ్యక్తుల బ్యాగ్లో రూ.1.28 కోట్ల విలువైన 2.6 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్టు కస్టమ్స్ అధిక�
గంజాయి పట్టివేత | నగరంలోని మియాపుర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా గంజాయి పట్టుబడింది. వాహనంలో అక్రమంగా తరలిస్తుండగా ప్రత్యేక టాస్క్ఫోర్స్ పొలీసులు గుర్తంచి స్వాధీనం చేసుకున్నారు.
క్రైం న్యూస్ | అక్రమంగా గంజాయి స్మగ్లింగ్ కు పాల్పడుతున్న ఓ మహిళతో సహా ముగ్గురు ముఠా సభ్యులను టాస్క్ఫోర్స్ , వర్ధన్నపేట పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేశారు.