ICC : పొట్టి ప్రపంచ కప్లో భారత జట్టు విజయంలో భాగమైన సారథి రోహిత్ శర్మ (Rohit Sharma), జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah)లు 'ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు' రేసులో నిలిచారు. ఇక మహిళల విభాగంలో భారత వైస్ కెప్టెన్ స్మృతి �
Smriti Mandhana | భారత మహిళా క్రికెట్ జట్టు సభ్యురాలు, స్టార్ బ్యాటర్ స్మృతి మందాన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం కుటుంబసమేతంగా తిరుమలకు వెళ్లిన స్మృతి మందాన స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు.
Laura Wolvaardt : దక్షిణాఫ్రికా కెప్టెన్ లారా వొల్వార్డ్త్(Laura Wolvaardt) అరుదైన ఘనత సొంతం చేసుకుంది. మూడు ఫార్మాట్లలో సెంచరీ చేసిన మూడో క్రికెటర్గా సఫారీ సారథి చరిత్ర సృష్టించింది.
INDW vs SAW : సొంత గడ్డపై జరుగుతున్న ఏకైక టెస్టులో టీమిండియా (Team India) పట్టు బిగించింది. రెండో రోజు స్పిన్ ఆల్రౌండర్ స్నేహ్ రానా (3/61) విజృంభణతో సఫారీ అమ్మాయిలు చేతులెత్తేశారు.
INDW vs SAw : భారత మహిళా క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. టెస్టు క్రికెట్లో అత్యధిక స్కోర్తో రికార్డులు బద్ధలు కొట్టేసింది. దక్షిణాఫ్రికా (South Africa)తో జరుగుతున్న ఐకైక టెస్టులో తొలి రోజే ఐదొందలు బాద�
Womens Test cricket: షఫాలీ వర్మ, స్మృతీ మందాన కొత్త రికార్డు క్రియేట్ చేశారు. ఆ ఇద్దరూ తొలి వికెట్కు 292 రన్స్ జోడించారు. సౌతాఫ్రికాతో జరుగుతున్న ఏకైక టెస్టులో ఈ రికార్డు నమోదు అయ్యింది. షఫాలీ డబుల్ సెంచరీ వై�
స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు వన్డేల సిరీస్ను భారత మహిళల జట్టు 3-0తో క్లీన్స్వీప్ చేసింది. ఇప్పటికే సిరీస్ సొంతం చేసుకున్న హర్మన్ప్రీత్ కౌర్ సేన.. ఆదివారం బెంగళూరు వేదికగా జరిగిన నామమాత్ర�