జెడ్డా నుంచి 242 మంది హజ్ యాత్రికులతో బయల్దేరిన ఓ సౌదీ విమానం ఆదివారం లక్నోలో ల్యాండ్ అవుతుండగా, విమానం టైర్ల నుంచి పెద్ద ఎత్తున పొగలు, నిప్పురవ్వలు వెలువడ్డాయి.
Drunk Doctor Treats Child With Cigarette | దగ్గుతో బాధపడుతున్న చిన్నారికి ఒక డాక్టర్ వినూత్నంగా చికిత్స అందించాడు. చిరు బాలుడితో సిగరెట్ తాగించాడు. నోటిలోకి పొగ పీల్చితే దగ్గు తగ్గుతుందని చెప్పాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడి�
Kerala Students | పాఠశాల విహారయాత్ర కోసం వచ్చిన విద్యార్థులు గుట్టుగా గంజాయిని సేకరించారు. ఎక్సైజ్ కార్యాలయాలన్ని వర్క్షాప్గా పొరబడి లోపలకు వెళ్లారు. గంజాయితో కూడిన బీడీలను కాల్చేందుకు అగ్గిపెట్టె కోసం అక్కడి
Nagon Express | అసోం నుంచి తమిళనాడుకు బయలు దేరిన ఓ ఎక్స్ప్రెస్ రైలు నుంచి పొగలు రావడంతో ప్రయాణికులు భయాందోళనకు గురైన సంఘటన ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకుంది.
ఆదివారం కాగజ్నగర్ ఎక్స్ప్రెస్లో పొగలు వచ్చాయి. సికింద్రాబాద్ నుంచి సిర్పూర్ కాగజ్నగర్కు వెళ్తున్న కాగజ్నగర్ ఎక్స్ప్రెస్లో ఉదయం 9.50 గంటలకు బీబీనగర్ మండలం కొండమడుగు మెట్టు సమీపం వద్ద బ్రే�
stubble burning | పంజాబ్లోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వంపై హర్యానాలో అధికారంలో ఉన్న వ్యవసాయ శాఖ మంత్రి జై ప్రకాష్ దలాల్ మండిపడ్డారు. పంజాబ్ నుంచి తాము నీళ్లు అడిగామని పొగ కాదంటూ సీఎం భగవంత్ మాన్ ప్రభుత్వంప�
Elderly Man Smoke Bidi In Delhi Metro | మెట్రో రైలులో ప్రయాణించిన ఒక వృద్ధుడు బీడీ స్మోక్ చేశాడు. (Elderly Man Smoke Bidi In Delhi Metro) దీనిపై ఒక వ్యక్తి అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
250 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఇథియోపియన్ విమానానికి పెను ప్రమాదం తప్పింది. ఇంథియోపియన్ ఎయిర్లైన్స్కు (Ethiopian Airlines flight) చెందిన బోయింగ్ 777-8 ఈటీ 687 విమానం ఢిల్లీ నుంచి ఇథియోపియాలోని అడిస్ అబాబాకు (Addis Ababa) వెళ్తున
East Coast Express | సికింద్రాబాద్ నుంచి విజయవాడ మీదుగా హౌరాకు వెళ్తున్న ఈస్ట్కోస్ట్లో రైలులో ఒక్కసారిగా పొగలు వచ్చాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన ప్రయాణికులు చైన్ను లాగి ట్రైన్ను నిలిపివేశారు.
East Coast Express | వరుస రైలు ప్రమాదాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇటీవల పట్టాలు తప్పడం, రైళ్లలో పొగలురావడం వంటి ఘటనలతో కలవరానికి గురి చేస్తున్నాయి. తాజాగా మహబూబ్నగర్ జిల్లాలో రైలులో పొగలు వచ్చాయి.
Krishna Express | రైలులో తిరుపతికి వెళ్లే భక్తులకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. తెలంగాణలోని ఆదిలాబాద్ నుంచి తిరుపతికి వెళ్లే కృష్ణా ఎక్స్ప్రెస్ (Krishna Express ) రైలులో పొగలు రావడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.