ఉపాధ్యాయ దినోత్సవం సాక్షిగా మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శనివారం కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మహాత్మానగర్లో స్మార్ట్రేషన్కార్డులు పంపిణీ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించే పలు సంక్షేమ పథకాలను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని తుంగతుర్తి మండలం వెంపటి గ్రామ సర్పంచ్ తప్పట్ల ఎల్లయ్య అన్నారు. శనివారం గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష�
Teachers Day | ఉపాధ్యాయ దినోత్సవం నాడు మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బోడి టీచర్ అంటూ రసమయి బాలకిషన్ను ఉద్దేశించి తీవ్ర విమర్శలు గుప్పించారు.
పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో ప్రజలకు స్మార్ట్ రేషన్ కార్డులను సర్పంచ్ కనికి రెడ్డి సతీష్, పాలకవర్గ సభ్యులు సోమవారం పంపిణీ చేశారు.
స్మార్ట్ రేషన్ కార్డు పై ముఖ్యమంత్రి, మంత్రులు, రాజకీయ నాయకుల ఫొటోలు ముద్రించడం అంటే రాజకీయ ప్రచారమేనని తాజా మాజీ సర్పంచ్ల జేఏసీ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు అక్కనపల్లి కరుణాకర్ విమ
తెలంగాణ ప్రభుత్వం కొత్తగా స్మార్ట్ రేషన్ కార్డులను ముద్రించి పంపిణీకి సిద్ధం చేశారు. కాగా స్మార్ట్ రేషన్ కార్డులు తప్పుల తడకగా ఉన్నట్లు ప్రజలు తెలుపుతున్నారు. ఓదెల మండలంలోని పలు గ్రామాల్లో శనివారం స్మ�
కొత్తగా ప్రభుత్వం పంపిణీ చేస్తున్న స్మార్ట్ రేషన్ కార్డులపై ప్రజలు పెదవి విరుస్తున్నారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు ప్రభుత్వ గుర్తింపుగా, సంక్షేమ పథకాల అమలుకు కీలక ఆధారంగా ఉండాల్సిన రేషన్ కార్డుల్లో
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పంద్రాగస్టు రోజున సంగారెడ్డి జిల్లా వేదికగా పచ్చి అబద్ధాలు వల్లెవేశారు. సంగారెడ్డిలోని స్టేడియం గ్రౌండ్లో శనివారం ఏర్పాటుచేసిన బహిరంగసభలో స్మార్ట్ రేషన్కార్డుల
రేవంత్, ఉత్తమ్ ఫొటోల కోసమే కార్డులుస్మార్ట్ రేషన్కార్డుల పంపిణీ పేరుతో కాంగ్రెస్ సర్కార్ హంగామా చేస్తున్నది. ఈ స్మార్ట్ కార్డులతో లబ్ధిదారులకు కొత్తగా కలిగే ప్రయోజనం ఏంటనే చర్చ జరుగుతున్నది.
ప్రభుత్వం త్వరగా లబ్ధిదారులకు స్మార్ట్రేషన్ కార్డులు అందజేయాలని బోథ్ ఎ మ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. గురువారం మండలంలోని సుంకిడి రైతు వేదికలో ఏర్పాటు చేసిన నూతన రేషన్కార్డుల పంపిణీ కార్యక్రమంలో�