స్మార్ట్ మీటర్ల బిగింపునకు వ్యతిరేకంగా బీహార్లోని పలు గ్రామాల ప్రజలు నిరసనలకు దిగారు. ఈ ప్రీపెయిడ్ మీటర్లు పెట్టినప్పటి నుంచి కరెంట్ బిల్లులు రెండు, మూడు రెట్లు ఎక్కువగా వస్తున్నట్టు వాపోయారు. మీట�
MLA Jagadish Reddy | తెలంగాణలో ఇకపై ప్రభుత్వం నిర్మించబోయే విద్యుత్తు ప్రాజెక్టులను అదానీకి ఇచ్చే కుట్రలో భాగంగానే ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీహెచ్ఈఎల్పై కాంగ్రెస్ నేతలు నిందలు వేస్తున్నారని మాజీ మంత్రి జగదీశ్�
Uday Scheme | రాష్ట్రంలో స్మార్ట్ మీటర్ల బిగింపునకు రంగం సిద్ధమైందా? విద్యుత్తు వినియోగదారులకు స్మార్ట్ మీటర్లు పెట్టక తప్పని పరిస్థితి ఏర్పడిందా? ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వ్యాఖ్యలు ఇందుకు బలాన్నిస్తున్న
రాష్ట్ర రైతాంగ శ్రమను సీఎం రేవంత్రెడ్డి ఢిల్లీకి తాకట్టు పెడుతున్నాడని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ధ్వజమెత్తారు. స్మార్ట్ మీటర్ల పై సీఎం రేవంత్రెడ్డి అసెంబ్లీ వేదికగా అసత్యా లు మాట్లాడారని విమర్శి�
విద్యుత్ వినియోగదారులకు స్మార్ట్ మీటర్లు పెట్టక తప్పని పరిస్థితి ఏర్పడిందని సీఎం రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. లేనిపక్షంలో కేంద్ర ప్రభుత్వం జెన్కో, ట్రాన్స్కోలపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెల�
కేంద్రప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ప్రకటించి, రాష్ర్టాల మెడపై కత్తిపెట్టి వ్యవసాయ మోటర్లకు బిగింపజేస్తున్న స్మార్ట్ మీటర్లు అట్టర్ ఫ్లాప్ అవుతున్నాయి. తిరిగితే రాకెట్ వేగంతో వినియోగానికి మించి రీడిం
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు చెప్పిందే నిజమవుతున్నది. ఆయన చెప్పినట్టుగానే డిస్కంల ప్రైవేటీకరణకు కేంద్ర ప్రభుత్వం ఒక్కో పావును కదుపుతున్నది. దీంతో ఇప్పటికే పలు రాష్ర్టాల్లో లక్షల స్