సారథి పోర్టల్తో సతమతమవుతున్న వాహనదారులకు అదనంగా డబ్బులు ఖర్చు చేసుకుంటేగానీ పనులు కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా స్లాట్ బుక్ చేసుకుంటే సాంకేతిక సమస్యలు చూపిస్తున్నాయని..
భూముల రిజిస్ట్రేషన్లకు సంబంధించి 2వ తేదీ నుంచి స్లాట్ బుకింగ్ విధానం అమలుకానున్నది. ఇప్పటికే పైలట్ ప్రాజెక్టు నిర్వహించగా సోమవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసేందుకు రిజిస్ట్రేషన్ల శాఖ చర్యలు చ�
సోమవారం నుంచి ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నాలుగు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో అమలుచేసిన స్లాట్ బుకింగ్ విధానం ద్వారా మొత్తం 142 రిజిస్ట్రేషన్లు అయినట్లు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శా ఖ అధికారులు త�
పెద్దపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ పరిధిలో ఆస్తులు/ప్లాట్స్ రిజిస్ట్రేషన్ చేయించుకోనుటకు స్లాట్ బుకింగ్ విధానం ప్రవేశ పెట్టినట్లు ఉమ్మడి కరీంనగర్ జిల్లా రిజిస్ట్రార్ బీ ప్రవీణ్ కుమార్ త�
స్లాట్ బుకింగ్ విధానాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ డాక్యుమెంట్ రైటర్స్ ఫెడరేషన్ ఇచ్చిన పిలుపు మేరకు శనివారం రాష్ట్రవ్యాప్తంగా పలు ఎస్ ఆర్ ఓ కార్యాలయాల వద్ద దస్తావేజు లేఖరులు బంద్ పాటించారు.
స్లాట్ బుక్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం దస్తావేజు లేఖరులు ఆందోళన బాట పట్టారు. మేడ్చల్ సబ్ రిజిస్టార్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు.
రిజిస్ట్రేషన్లలో రాష్ట్రప్రభుత్వం తీసుకొచ్చిన స్లాట్ బుకింగ్ విధానాన్ని రద్దు చేయాలని డాక్యుమెంట్ రైటర్లు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఘట్కేసర్, నారపల్లి, శంషాబాద్ సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల వద్
స్టాంపులు రిజిస్ట్రేషన్ల విభాగంలో మార్పుల పేరుతో సీఎం రేవంత్రెడ్డి డాక్యుమెంట్ రైటర్స్కు ఉపాధిని లేకుండా చేస్తున్నారని, ఈ విధానాన్ని ఉపసంహరించుకోవాలని డాక్యుమెంట్రైటర్స్ డిమాండ్ చేశారు. గురు�
ఇండ్లు, ప్లాట్ల రిజిస్ట్రేషన్లలో గురువారం నుంచి నూతన విధానం అమల్లోకి రానుంది. ఇకపై స్లాట్ బుక్ చేస్తేనే రిజిస్ట్రేషన్ అవుతుం ది. ఈ మేరకు రిజిస్ట్రేషన్లలో స్లాట్ బుకింగ్ విధానాన్ని అమలు చేయనున్నట్�
ముఖ్యమంత్రి ఓ ప్రభుత్వ కార్యాలయానికి వస్తున్నారంటే.. అక్కడ ప్రజలకు అందించే సేవలు మరింత వేగంగా, పారదర్శకంగా అందించేలా ఏర్పా ట్లు ఉంటాయి. కానీ ఆ సేవలను పూర్తిగా నిలిపివేయడం రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీఏ) అధికా
ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించే ఎప్సెట్ బైపీసీ వెబ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. ఎట్టకేలకు నాలుగు నెలలు ఆలస్యంగా కౌన్సెలింగ్ షెడ్యూల్ను అధికారులు విడుదల చేశారు.
గతంలో భూమి హక్కు పత్రాలు పొందాలంటే అదో ప్రహసనం. ఎక్కడికక్కడ వేళ్లూనుకుపోయిన అవినీతితో పని పూర్తవుతుందన్న నమ్మకం ఉండేది కాదు. అన్నదాతలు చెప్పులరిగేలా తిరిగి వేసారి పోయిన సందర్భాలు ఎన్నో. కానీ రాష్ట్రంల�
సామాన్య భక్తులకు త్వరితగతిన స్వామి వారి దర్శనం కలిగించేలా చర్యలు తీసుకోవాలి. గతంలో ప్రవేశపెట్టిన విధంగా త్వరలో స్లాట్ బుకింగ్ విధానాన్ని తీసుకురావాలి. నడకదారి భక్తులకు టోకెన్లను జారీచేయాలి...