ముఖ్యమంత్రి ఓ ప్రభుత్వ కార్యాలయానికి వస్తున్నారంటే.. అక్కడ ప్రజలకు అందించే సేవలు మరింత వేగంగా, పారదర్శకంగా అందించేలా ఏర్పా ట్లు ఉంటాయి. కానీ ఆ సేవలను పూర్తిగా నిలిపివేయడం రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీఏ) అధికా
ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించే ఎప్సెట్ బైపీసీ వెబ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. ఎట్టకేలకు నాలుగు నెలలు ఆలస్యంగా కౌన్సెలింగ్ షెడ్యూల్ను అధికారులు విడుదల చేశారు.
గతంలో భూమి హక్కు పత్రాలు పొందాలంటే అదో ప్రహసనం. ఎక్కడికక్కడ వేళ్లూనుకుపోయిన అవినీతితో పని పూర్తవుతుందన్న నమ్మకం ఉండేది కాదు. అన్నదాతలు చెప్పులరిగేలా తిరిగి వేసారి పోయిన సందర్భాలు ఎన్నో. కానీ రాష్ట్రంల�
సామాన్య భక్తులకు త్వరితగతిన స్వామి వారి దర్శనం కలిగించేలా చర్యలు తీసుకోవాలి. గతంలో ప్రవేశపెట్టిన విధంగా త్వరలో స్లాట్ బుకింగ్ విధానాన్ని తీసుకురావాలి. నడకదారి భక్తులకు టోకెన్లను జారీచేయాలి...