ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 4.1,8 ఏకరాలకు సాగునీరు, 516 ఫ్లోరైడ్ ఫీడ్త గ్రామాలకు తాగునీటిని అందించేందుకు ఎస్ఎల్బీసీ సొరంగ మార్గం (SLBC Tunnel) రూపుదిద్దుకుంది. శ్రీశైలం రిజర్వాయర్ బ్యాక్ వాటర్ నుంచి రోజుకు అర టీఎంసీ చొ�
నాగర్ కర్నూల్ జిల్లా దోమలపెంట వద్ద ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంలో (SLBC Tunnel Mishap) చిక్కుకున్న ఎనిమిది మందిని సురక్షితంగా రక్షించేందుకు అధికార యంత్రాంగం తీవ్ర ప్రయత్నాలు ప్రారంభించి. అర్ధరాత్రి నుంచి సహాయక చర
శ్రీశైలం ఎడమగట్టు (SLBC) టన్నెల్లో భారీ ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. సొరంగంలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. టన్నెల్ బోరింగ్ మిషన్ వద్దకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరు�
శ్రీశైలం ఎడమ గట్టు కాల్వ (ఎస్సెల్బీసీ).. ఈ చారిత్రక ప్రాజెక్టు ఇప్పుడు జాతీయస్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న సొరంగ మార్గంలో పైకప్పు కూలడం.. ఏకంగా ఎనిమిది మంది అందులో చిక్�
KTR | ఎస్ఎల్బీసీ ప్రమాద ఘటనపై నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడిన మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
KTR | ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద జరిగిన ప్రమాదానికి పూర్తి బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినే వహించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు.
నల్లగొండ జిల్లాలోని ప్రతి ఎకరాకూ సాగునీరు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు రాష్ట్ర రోడ్డు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తెలిపారు. సోమవారం దేవరకొండ నూతన వ్యవసాయ మార్కెట్ క�
ఒకే విడతలో రూ.2 లక్షల రుణమాఫీపై ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారని, నిలదిస్తే బెదిరిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆగ్రహం వ్యక్తంచేశారు. అయినా తగ్గేదే లేదని నిగ్గదీసి అడుగుతామ�
నాగార్జునసాగర్ (Nagarjuna Sagar) ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. దీంతో అధికారులు 20 గేట్లు ఎత్తి వచ్చిన నీటిని వచ్చినట్లు దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం సాగర్కు 3,00,995 క్యూసెక్కుల వరద వస్తున్నది. అ�
Gutha Sukhender Reddy | చాలా కాలంగా పెండింగ్లో ఉన్న సమస్యలపై రెండు తెలుగు రాష్ట్రాలు సీఎంలు భేటీ అవ్వడం శుభ పరిణామం అని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పేర్కొన్నారు. విభజన సమస్యలపై పంతాలకు పోకుండా ఇరు ర�