ఎస్ఎల్బీసీ (శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్) ప్రాజెక్టు పనులను త్వరగా పూర్తి చేయాలని నీటిపారుదలశాఖ మంత్రి ఎన్ ఉత్తమ్కుమార్రెడ్డి ఆదేశించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులపై
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24) ప్రథమార్ధం (ఏప్రిల్-సెప్టెంబర్)లో తెలంగాణలోని బ్యాంకుల డిపాజిట్లు రూ.52,153 కోట్లు వృద్ధి చెందితే, రుణాలు రూ.99,283 కోట్లు పెరిగాయి. శుక్రవారం రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్ఎ�
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో గతేడాది కురిసిన వర్షాలతో చెరువులు కుంటల్లోకి నీరు చేరింది. మిషన్ కాకతీయ పథకంలో చెరువులు, కుంటల్లో పూడిక తీయడం, కట్టలు పటిష్టపర్చడంతో నీటితో కళకళలాడాయి.
విపక్ష నాయకులు చేస్తున్న పాదయాత్రలు ఆధిపత్య పోరు కోసం తప్ప ప్రజల కోసం కాదని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutta Sukender reddy) అన్నారు. రేవంత్ రెడ్డి (Revanth reddy), బండి సంజయ్ (Bandi Sunjay) పాదయాత్రలు చేసి అలసిపోయారని వి�
వ్యవసాయ రంగానికి ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.1.12 లక్షల కోట్ల రుణాలు ఇవ్వనున్నట్టు బ్యాంకర్లు ప్రకటించారు. రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్ఎల్బీసీ) 37వ సమీక్షా సమావేశం ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు అధ్యక్షతన శ
Minister Harish Rao | రైతుబంధు నిధులను కొందరు బ్యాంకర్లు రుణాలు, ఇతర బకాయిల కింద జమ చేసుకోవడంపై ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుబంధు నిధులు బ్యాంకు దాటి రైతుల
20 గేట్ల ద్వారా దిగువకు నీటి విడుదల శ్రీశైలానికి 2.79 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో నందికొండ/ అయిజ/ మదనాపూర్/ శ్రీశైలం/ దేవరకద్ర/ రాజోళి, ఆగస్టు 28 : కృష్ణానది పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో పలు ప్రాజెక�
నేటి నుంచి తెలంగాణలో యథావిధిగా బ్యాంకు పని వేళలు | తెలంగాణలో గురువారం నుంచి బ్యాంకు పని వేళలు యథావిధిగా కొనసాగుతాయని ఎస్ఎల్బీసీ తెలిపింది. రాష్ట్రంలో లాక్డౌన్ నిబంధనలను సడలించడంతో గతంలో మాదిరిగానే
రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ అత్యవసర సమావేశం | తెలంగాణలో లాక్డౌన్ విధించిన క్రమంలో బుధవారం రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ అత్యవసర సమావేశమైంది. జూమ్ యాప్ ద్వారా ఎస్ఎల్బీసీ చైర్మన్ ఓపీ మిశ్రా నేత