ఎస్ఎల్బీసీ సొరంగంలో విషాద ఘటన జరిగి నిన్నటితో నెలరోజులు పూర్తయిందని, మృతదేహాల వెలికితీతలో ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తున్నదని బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు.
Harish Rao | ఎస్ఎల్బీసీ సొరంగం కుప్పకూలి నేటికి సరిగ్గా నెలరోజులు అవుతుందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు పేర్కొన్నారు. ఆ విషాద ఘటనలో చిక్కుకున్నవారు ఏమయ్యారో ఇప్పటికీ తెలియని పరిస్థితి న�
SLBC tunnel | ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న కార్మికుల ఆచూకీ కోసం రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో సహాయక చర్యల పురోగతిని పర్యవేక్షించేందుకు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ శుక్రవారం ఎస్ఎ�
SLBC Tunnel | ఎస్ఎల్బీసీ టన్నెల్ లోని డీ1, డీ2 ప్రదేశాల్లో సహాయక చర్యలు ముమ్మరం చేశారు. టన్నెల్లో చిక్కుకున్న మిగిలిన ఏడుగురిని గుర్తించడానికి రెస్క్యూ ఆపరేషన్ 24వ రోజుకు చేరుకున్నది.
దోమలపెంట ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకున్న మిగిలిన ఏడుగురి జాడ కోసం 23 రోజులుగా రెస్క్యూ బృందాలు సహాయక చర్యలు చేపడుతున్నారు. ఆదివారం ఎస్ఎల్బీసీ టన్నెల్ ఆఫీస్ వద్ద సహాయక బృందాల ఉన్నతాధికారులతో కలెక్�
దోమల పెంట ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకున్న మిగిలిన ఏడుగురి జాడ కోసం అన్వేషణ కొనసాగుతున్నది. గత 23 రోజులుగా రెస్క్యూ బృందాలు స హాయక చర్యలు చేపడుతున్నారు. డీ1, డీ 2 ప్రదేశాలలో తవ్వకాలు చేపడుతున్నారు.
నాగర్కర్నూల్ జిల్లా దోమలపెంట ఎస్ఎల్బీసీ టన్నెల్లో ప్రమాదం జరిగి 22 రోజులైనా సహాయక చర్యలు కొలిక్కిరావడం లేదు. రోబోలను టన్నెల్లోకి పంపినా ఫలితం కనిపించడంలేదు.
ఎస్ఎల్బీసీలో సొరంగంలో ఏడుగురు కార్మికులు గల్లంతై 21 రోజులు గడుస్తున్నా వారి ఆచూకీ లభించలేదు. దీంతో సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. వాటి పురోగతిపై శుక్రవారం సమీక్ష నిర్వహించారు. సహాయక చర్యలను వే�
దోమలపెంట ఎస్ఎల్బీసీ సొరంగంలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నది. టన్నెల్లో చిక్కుకున్న ఏడుగురి జాడ కోసం అధికార యం త్రాంగం మానవ ప్రయత్నంతోపాటు యంత్రాల సహాయంతో సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. ఘటన జరిగ�
SLBC rescue operation | దోమలపెంట ఎస్సెల్బీసీ సొరంగంలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నది. 20వ రోజు గురువారం రెస్క్యూ బృందాలు లోకో ట్రైన్ ద్వారా లోపలికి వెళ్లాయి. గురువారం ఎస్ఎల్బీసీ టన్నెల్ ఆఫీస్లో సహాయక చర్యలపై డిజా�
Gurupreeth | నాగర్ కర్నూల్ జిల్లా దోమలపెంట వద్ద జరిగిన SLBC టన్నెల్ ప్రమాదంలో మృతి చెందిన, రాబిన్స్ ఇండియా కంపెనీలో ఎరెక్టర్ ఆపరేటర్గా విధులు నిర్వహించిన పంజాబ్ వాసి గురుప్రీత్ సింగ్ మృతదేహాన్ని అతని స్వగ్రామా�
SLBC tunnel | దోమల పెంట SLBC సొరంగంలో చిక్కుకున్న కార్మికుల జాడ కోసం నిర్వహిస్తున్న రెస్క్యూ ఆపరేషన్ 19వ రోజుకు చేరుకుంది. అటానమస్ హైడ్రాలిక్ పవర్డ్ రోబో సాయంతో రక్షణ చర్యలను ముమ్మరం చేశారు.