నాగర్కర్నూల్ జిల్లా దోమలపెంట సమీపంలోని ఎస్ఎల్బీసీ సొరంగంలో సహాయ చర్యలు నిలిచిపోయాయి. చేపట్టేందుకు ఎలాంటి పనులు లేకపోవడంతో రెస్క్యూ టీంలు, అధికారులు వెళ్లిపోగా.. మిగిలిపోయిన ఆ యా విభాగాల సిబ్బంది ఖ�
‘నల్లగొండ జిల్లాకు చెందిన ఉత్తమ్కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కేవలం మంత్రులే కాదు.. ముఖ్యమంత్రి స్థాయి ఉన్నవాళ్లు’ అని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశ
దోమలపెంట శ్రీశైలం ఎడమగట్టు (ఎస్ఎల్బీసీ) టన్నెల్లో జరిగిన ప్రమాదంలో మిగిలిన ఆరుగురి మృతదేహాల వెలికితీతకు అన్వేషణ ముగిసింది. ఎస్ఎల్బీసీ టన్నెల్ లో ప్రమాదం జరిగి సోమవారం నాటికి 59రోజు లు పూర్తయ్యింద�
నాగర్కర్నూల్ జిల్లా దోమలపెంటలోని ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న మిగిలిన ఆరుగురి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఆ ఆరుగురి కోసం 58 రోజులుగా రెస్క్యూ సిబ్బంది అన్వేషణ చేస్తున్నా వారి ఆనవాళ్లు �
SLBC Tunnel | శ్రీశైలం ఎడమగట్టు సొరంగంలో 52 రోజులుగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. టన్నెల్ లోపల సహాయక చర్యలు చేపడుతున్న సిబ్బందికి ఆక్సిజన్ అందించడానికి వెంటిలేషన్ వ్యవస్థను పునరుద్ధరించారు.
సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ నిర్లక్ష్యంతో జరిగిన ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాద ఘటనకు 50 రోజులు పూర్తయ్యాయని, అయినా ప్రభుత్వ సహాయక చర్యల్లో ఎలాంటి పురోగతి లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) అన్నా
శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (ఎస్ఎల్బీసీ) సొరంగ నిర్మాణాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలని సర్కారు తర్జనభర్జన పడుతున్నది. ప్రమాదకర ప్రాంతాన్ని తప్పి స్తూ బైపాస్ సొరంగాన్ని చేపడితే ఎలా ఉంటుందన
SLBC Operation | నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం అమ్రాబాద్ మండలం దోమలపెంట గ్రామంలో ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాద ప్రదేశంలో సహాయక చర్యలు నిరంతరం కొనసాగుతున్నాయని టన్నెల్ ప్రత్యేక అధికారి శివశంకర్ లోతేట�
శ్రీ శైలం ఎడమగట్టు కాలువ (ఎస్ఎల్బీసీ) సొరంగం తవ్వకంలో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తీరు ‘దోని సప్పుడే కానీ దొయ్య పారింది లేదు’ అన్న సామెతను మరిపిస్తున్నది. ఇటీవల సంభవించిన ప్రమాదంతో ఇన్లెట్ ఎస�
నాగర్కర్నూల్ జిల్లాలోని దోమలపెంట ఎస్ఎల్బీసీ సొరంగంలో రెస్క్యూ సహాయక చర్యలు చేపడుతున్నారు. ప్రమాదస్థలం నుంచి సొరంగం లోపలికి వంద మీటర్ల పొడవునా కన్వేయర్ బెల్ట్ను పునరుద్ధరించడంతో మట్టి తొలగింపు
SLBC Tunnel Incident | ఎస్ఎల్బీసీ టన్నెల్లో సోమవారం సహాయక చర్యలు కొనసాగాయి. సహాయక చర్యలపై సహాయక బృందాల ఉన్నతాధికారులతో ప్రత్యేక అధికారి శివ శంకర్ లోతేటి సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఎస్ఎల్బీసీ (శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్) టన్నెల నిర్మాణ మార్గంలో మరో 4 షీర్ జోన్లు ఉన్నట్టుగా అధికారవర్గాలు వెల్లడిస్తున్నాయి. ఆ నాలుగు షీర్ జోన్లు అత్యంత ప్రమాదరకరంగా ఉన్నట్టు తేల్చి చెప్తున�